KMM: తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్లో గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం నర్సరీలో సర్పంచ్ కొవ్వూరు పద్మ, ఉప సర్పంచ్ బాలకృష్ణ కలిసి స్వయంగా మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు నర్సరీలో టేకు, వేప, రావి, మర్రి వంటి అటవీ జాతి మొక్కలతో పాటు మామిడి, జామ, ఉసిరి మొక్కలను ఉన్నాయని తెలిపారు.