BDK: కొత్తగూడెం జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ. 75,000ల చొప్పున మొత్తం 8 యూనిట్ లకు 100% సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా ఇవాళ తెలిపారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్స్ wdsc.telangana.gov.in ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.