MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమావేశంలో పాల్గొని ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలు చర్యలపై చర్చించారు.