JN: స్టేషన్ ఘనాపూర్ మండలం సముద్రాల గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ రీజనల్ మేనేజర్ విజయభానుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ వరంగల్ రీజనల్ కార్యాలయంలో విజయభాను కలిసి బస్ సౌకర్యం లేకపోవడం వల్ల సముద్రాల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఆర్ఎంకు విన్నవించారు.