KNR: హుజురాబాద్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల సందర్భంగా విద్యానగర్ నుంచి పలు వీధుల గుండా స్వయం సేవకులు పథ సంచలన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తగా రామ్ ప్రసాద్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. దేశ భక్తి రక్షణకు స్వయం సేవకులు ముందు ఉంటారని మాతృ భూమి రక్షణ కోసం ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ పని చేస్తుందన్నారు.