WGL: శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.