KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్లో ఎంఏ, ఎంఎస్ డబ్ల్యూ, ఎం.కాం, ఎంఎస్సీ, ఎంబీఏ 1వ, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. డి. సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.