JN: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను జనగామ కాంగ్రెస్ నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని పలు సమస్యలను వారికి వివరించాడు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరారు.