HYD: శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను అప్రమత్తం చేసిన అధికారులు ఎయిర్ పోర్ట్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.