ASF: కెరమెరి మండలం జోడే ఘాట్ వద్ద ప్రభుత్వం భీం వర్ధంతిని నేడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు గడ్డం వివేక్,లక్ష్మణ్,సీతక్కలు హాజరు కానున్నారు. అలాగే MP గోడం నగేశ్,MLA లు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కారణంగా కేవలం నివాళులు అర్పిస్తారు.