KMM: ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ పాము సెల్వరాజ్ కిడ్నాప్కు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున గ్రామ సమీపంలో వాకింగ్ చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి ఆయనను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.