NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో PG, ఇంటిగ్రేటెడ్ PG మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,292 మంది విద్యార్థులకు గాను 1,220 మంది హాజరు కాగా, 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.