జనగామ నుంచి పళ్లా రాజేశ్వర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీ విజయం సాధిస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్ట పడ్డానని.. అయినా అవహేళనకు గురయ్యానని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇచ్చిన హామీలను తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మికుంటలో బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మియాపూర్లో ఓ కారులో భారీగా బంగారం పట్టుబడింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు బీ ఫామ్స్ ఇస్తుంటాయి. బీ ఫామ్ అంటే ఏంటీ.. ఏ ఫామ్ ఎవరి పేరుతో ఉంటుంది.. ఎవరు సంతకం పెడతారనే సందేహాలు ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాల అమలుతో ఇప్పుడు అంతా కార్ రావాలి.. కేసీఆర్ గెలవాలని అంటున్నారని కల్వకుంట్ల హిమాన్షు రావు ట్వీట్ చేశారు.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి గుండెపోటుతో కన్నుమూశారు. అర్థరాత్రి ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలకు రంగం సిద్ధమైంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలుస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్లో ఎన్నికల సమర శంఖారావాన్ని కేసీఆర్ పూరించారు.
కాంగ్రెస్ గ్యారంటీలు చూసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ గ్యారెంటీలను అంశాలను కాపీ కొట్టారని మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని రాగిడి లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని తిరిగి గెలిపిస్తే చేసే పనులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన హామీలను ఓ సారి పరిశీలిద్దాం.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ భీమా ఇంటింటికీ ధీమా పేరుతో కొత్త పథకం అమలు చేస్తామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.
మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
బీ ఫామ్ నింపే సమయంలో.. నామినేషన్ వేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు.