మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఇటివల ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకున్న రాంబాబుకు సాయం చేస్తానని వెల్లడించారు. అయితే ఆ రాంబాబు ఎవరనే విషయం ఇప్పుడు చుద్దాం.
వన్డే క్రికెట్లో సిక్సర్ల ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 301సిక్సర్లు బాదాడు. ఈ రోజు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో ఇప్పటికే 3 సిక్సర్లు కొట్టి.. ఈ సిక్సర్ల ట్రిపుల్ సెంచరీని పూర్తి చేస్తాడు. అతను ఈ మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయుడు.
ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరు పట్ల క్రికెట్ ప్రియులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత బౌలర్లు విజృంభించారు. ఈ క్రమంలో ఇండియా జట్టు పాకిస్తాన్ టీంను 191 పరుగులకే ఆలౌట్ చేసింది.
నేడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దానిని ఆటలా కాకుండా ఒక యుద్ధంలా భావిస్తారు భారతీయులు. అలాంటి ఆట జరిగే ప్లేస్కు ఐరన్ లెగ్ వర్షిణి వెళ్లిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎందుకు అలా చేస్తున్నారో ఇక్కడ చుద్దాం.
కాసేపట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ మొదలుకానుంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా..పాకిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ పీచ్లో ఈ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.
ఎంతో ఏకాగ్రత అవసరమైన బిలియర్డ్స్లో 9ఏళ్ల బాలిక సత్తా చాటుతుంది. వయస్సులో తన కంటే ఎన్నో ఏళ్లు పెద్దయిన వాళ్లతో ప్రపంచ ఛాంపియన్ షిప్లో పోటీ పడుతుంది. ఇంతకీ ఎవరు ఆ బాలిక తెలుసుకుందాం.
వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ వరుస విజయాలను సాధిస్తోంది. చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలవడం వల్ల పాయింట్ల పట్టికలో మళ్లీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
రేపు జరగబోయే భారత్, పాక్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.
వన్డే ప్రపంచకప్లో స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ ఫీవర్ కారణంతో ఇప్పటికే రెండు మ్యాచ్లకు దూరమయిన సంగతి తెలిసిందే. రేపు పాక్ మ్యాచ్లో గిల్ రాకపోవచ్చే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం గిల్ ఫీవర్ నుంచి కోలుకున్నారని తెలుస్తోంది.
వన్డే వరల్డ్ కప్లో వరుసగా రెండో విజయాన్ని సౌతాఫ్రికా నమోదు చేసింది. నేడు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
ఢిల్లీ స్టేడియంలో ఒక వైపు ఆఫ్గానిస్తాన్, ఇండియా నడుమ బీకర పోరు మ్యాచ్ జరుగుగా..మరోవైపు స్టేడియంలో క్రికెట్ అభిమానుల నడుమ కుస్తీపోటీలు జరిగాయి. కొంత మంది గ్రూపుగా కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈరోజు వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఏ జట్టు గెలుస్తుందనే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయాలను ఇక్కడ చుద్దాం. లక్నోలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ జట్ల మ్యాచ్ మొదలుకానుంది.