రేపు జరగబోయే ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్లో టీమిండియాను ఓడిస్తే తాను బంగ్లాదేశ్ క్రికెటర్తో డేట్ చేస్తానని ఓ పాకిస్తాన్ నటి ఆఫర్ ఇచ్చింది. భారత్ను ఎలాగైనా ఓడించాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంగ్లాండ్పై మంచి విజయం తర్వాత ఆప్గానిస్తాన్(Afghanistan) జట్టు కీలకమైన ప్రపంచ కప్ మ్యాచ్లో నేడు న్యూజిలాండ్(New Zealand)తో తలపడుతుంది. ఇక మొదట టాస్ గెల్చిన ఆప్గాన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ఈ కీలక మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరి మరణించినట్లు ఈ మేరకు ప్రకటించగా..పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
వరల్డ్కప్ 2023లో భాగంగా నేడు లక్నోలో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ మ్యాచ్కు కాసేపు అంతరాయం ఏర్పడినా వర్షం తగ్గిన తరువాత ఆటను కొనసాగించారు. ఆసీస్ బౌలింగ్ దాడికి వికెట్లు నష్టపోయిన శ్రీలంక ఫైనల్గా 209 రన్స్ కొట్టింది.
ఐసీసీ ODI ప్రపంచ కప్ 2023లో నేడు 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. అయితే మొదట టాస్ గెల్చిన లంక ఆటగాళ్లు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఓసారి అంచనాలను చుద్దాం.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాకిచ్చింది. 69 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన గోల్డ్ ఐఫోన్ను పోగొట్టుకుంది. భారత్, పాక్ మ్యాచ్ చూడ్డానికి ఆమె నరేంద్రమోడీ స్టేడియంకి వెళ్లగా తన ఫోన్ను పోగొట్టుకున్నానని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇచ్చేయాలని ఆమె సోషల్ మీడియా ద్వారా వేడుకుంది.