ప్రపంచకప్లో భారత్, బంగ్లాదేశ్తో ఆడిన నాలుగవ మ్యాచ్లో కోహ్లీ ఆటకు అందరు ఎంతో ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరు కోహ్లీ చేసిన సెంచరీ గురించే మాట్లాడారు. తాజాగా ఆయన సెంచరీపై పుజారా అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంచరీ కాదు..టీమ్ విజయం ముఖ్యం అంటున్నారు.
హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. తాజాగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అదెంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో భాగంగా రెండు మ్యాచులు ఉన్నాయి. ఉదయం పదిన్నరకు ఒకటి మొదలు కాగా..మధ్యాహ్నం రెండు గంటలకు మరొకటి ప్రారంభం కానుంది. ఉదయం మ్యాచ్ ఇప్పటికే మొదలు కాగా..మొదట టాస్ గెల్చిన నెదర్లాండ్స్ జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. అయితే ఈ గేమ్లో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
నేడు జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పాక్ జట్టు విఫలం అయ్యింది. ఈ టోర్నీలో పాక్ జట్టుకు ఇది రెండో ఓటమి. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ సూపర్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు అందుకున్నాడు.
ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్లో ఆసీస్ 367 పరుగులతో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ విజృంభించారు. ఇద్దరూ సెంచరీలతో రాణించడంతో పాటు పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో పాక్ ముందు 368 పరుగుల టార్గెట్ నిలిచింది.
నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ICC ప్రపంచ కప్ 2023లో 18వ మ్యాచ్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇక మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఈ మ్యాచులో గెలుస్తుందా లేదా అనే అంచనాలను ఇప్పుడు చుద్దాం.
ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)పై ఉప్పల్ పోలీస్స్టేషన్లో మూడు, మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్పై రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.హెచ్సీఏ (HCA) అధ్యక్షుడిగా అజారుద్దీన్ పని చేసిన 2019-2022 సమయంలో అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర...
టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో రెండు శతకాలు కొడితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.
వన్డే ప్రపంచకప్లో నేడు భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్పై 257 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి విక్టరీ నమోదు చేసింది. భారత విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి అద్భుత సిక్స్ కోట్టి సెంచరీ సాధించాడు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రోజు పూణే వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ జట్లు పోటీపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. భారత్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొంది. నిర్ణీత ఓవర్లు ఆడి 256 పరుగులు చేసింది.
ఎనిమిదేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ టోర్నీలో బౌలింగ్ వేశాడు. బంగ్లాదేశ్ టీమ్తో జరుగుతున్న మ్యాచ్లో హార్థిక పాండ్యాకు గాయం అయ్యింది. దీంతో పాండ్యా ఓవర్ను కోహ్లీ ఫినిష్ చేశాడు. కోహ్లీ బౌలింగ్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ODI ప్రపంచ కప్లో భారత్ విజయాల పరంపరతో జోరుమీదుంది. ఈ క్రమంలో నేడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న 17వ మ్యాచులో ఇండియా గెలుస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు రెండు మ్యాచులు ఓడిన బంగ్లా జట్టు ఇది తప్పక గెలవాలని చూస్తోంది.
నేడు జరిగిన వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 289 పరుగుల టార్గెట్ను ఆఫ్ఘన్ చేరుకోలేకపోయింది. 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.