టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో రెండు శతకాలు కొడితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.
వన్డే ప్రపంచకప్లో నేడు భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్పై 257 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి విక్టరీ నమోదు చేసింది. భారత విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి అద్భుత సిక్స్ కోట్టి సెంచరీ సాధించాడు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రోజు పూణే వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ జట్లు పోటీపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. భారత్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొంది. నిర్ణీత ఓవర్లు ఆడి 256 పరుగులు చేసింది.
ఎనిమిదేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ టోర్నీలో బౌలింగ్ వేశాడు. బంగ్లాదేశ్ టీమ్తో జరుగుతున్న మ్యాచ్లో హార్థిక పాండ్యాకు గాయం అయ్యింది. దీంతో పాండ్యా ఓవర్ను కోహ్లీ ఫినిష్ చేశాడు. కోహ్లీ బౌలింగ్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ODI ప్రపంచ కప్లో భారత్ విజయాల పరంపరతో జోరుమీదుంది. ఈ క్రమంలో నేడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న 17వ మ్యాచులో ఇండియా గెలుస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు రెండు మ్యాచులు ఓడిన బంగ్లా జట్టు ఇది తప్పక గెలవాలని చూస్తోంది.
నేడు జరిగిన వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 289 పరుగుల టార్గెట్ను ఆఫ్ఘన్ చేరుకోలేకపోయింది. 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.
రేపు జరగబోయే ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్లో టీమిండియాను ఓడిస్తే తాను బంగ్లాదేశ్ క్రికెటర్తో డేట్ చేస్తానని ఓ పాకిస్తాన్ నటి ఆఫర్ ఇచ్చింది. భారత్ను ఎలాగైనా ఓడించాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంగ్లాండ్పై మంచి విజయం తర్వాత ఆప్గానిస్తాన్(Afghanistan) జట్టు కీలకమైన ప్రపంచ కప్ మ్యాచ్లో నేడు న్యూజిలాండ్(New Zealand)తో తలపడుతుంది. ఇక మొదట టాస్ గెల్చిన ఆప్గాన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ఈ కీలక మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరి మరణించినట్లు ఈ మేరకు ప్రకటించగా..పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.