అబుదాబీ వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56) అర్థ శతకంతో రాణించగా.. అభిషేక్ శర్మ(38), తిలక్ వర్మ(29), అక్షర్ పటేల్(26) పర్వాలేదనిపించారు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రమానంది, ఆమిర్ కలీమ్ తలో 2 వికెట్లు తీశారు.