హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్ కార్తీక్ తో ప్రవర్తించిన తీరును తమకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…ఒక సందర్భంలో హెల్మెట్ లేని దినేశ్ కార్...
టీ20 లో భాగంగా వచ్చే ఆదివారం ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జింఖానా స్టేడియంలో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరగడం గమనార్హం. ఈ క్రమంలోనే అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆ లాఠీ చార్జి సందర్భంగా ఓ మహిళ మృతి చెందినట్లు, మరో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చినా తట్టుకోలేం.. ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అందుకు ఆయన ఇటీవల చేసిన పనులే నిదర్శనం.. మొన్నటికి మొన్న కోపంతో.. దినేష్ కార్తీక్ మెడ పట్టుకున్న రోహిత్… నిన్న ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… హైదరాబాద్ వేదికగా… ఆసీస్, టీమిండియాలో పోటీ పడిన సంగతి తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప...
ఆసియా కప్ 2022లో టీమిండియా తిప్పలు తప్పడం లేదు. ఎంత హైస్కోర్ చేసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. అయితే… అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. భారత మహిళా జట్టు మాత్రం రికార్డు విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు. కాంటెర్బరీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 88 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిం...
ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసి...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసుకుందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా వారు విభిన్న శైలిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మూస పద్దతిలో అన్ని పార్టీల మాదిరి కాకుండా… ప్రజలను ఆకర్షించడానికి ముందు… సెలబ్రెటీలను ఆకర్షించే పని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్, నితిన్ లను కలవగా,… ప్రభాస్ ని కూడా కలవనున్నట్లు వార్తలు వచ్చాయ...
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అమిత్ షా… తన కుమారుడికి అత్యున్నమైన పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించననున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. బీసీసీఐ రాజ్యంగ సవరణకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం అనుమతి ఇవ్వడంతో జై షా, గంగూలీలు తమ పదవుల్లో కొనసాగేంద...
టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. ఏదో ఒక్క ఫార్మాట్ కాకుండా… అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఉతప్ప.. 2006లో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఆయన చాలా ఫార్మాట్లలో ఆడి.. అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన చివరగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం గమనార్హం. అయితే&...
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతలా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి.. తాను టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటీవల టీమిండియా యువ క్రికెటర్ పంత్ ని వివాదంలోకి లాగి.. ఆ తర్వాత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. కాగా.. తాజాగా ఈ విషయంలో ఆమె కాస్త […]
ఆసియాకప్ 2022 ముగిసింది. ఈ సిరీస్ లో ఇండియా సెమీ ఫైనల్స్ కి కూడా చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది. ఈ సిరీస్ ని శ్రీలంక చేజిక్కించుకుంది. కాగా… ఇది ముగియగానే… టీ20 వరల్డ్ కప్ కి అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ లో ఆడబోయే టీమిండియాను తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 16 నుంచి ఈ వరల్డ్కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్కప్ టీమ్లోకి పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హ...
విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడంటూ కామెంట్స్ చేసిన వారందరి నోర్లు మూత పడ్డాయి. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. అప్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడేళ్ల పాటు అతని సెంచరీ కోసం ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్గా వచ్చిన కోహ్లీ సెంచరీ (122 నాటౌట్)తో అదరగొట్టాడు. ఇక.. రాహుల్ (62)తో కలిస...
టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆయన గుడ్ బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. దేశానికి, తన రాష్ట్రానికి ఇన్నేండ్ల పాటు ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. తన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్న బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూ...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. ఆయనకు హాంకాంగ్ జట్టు… ఓ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి కోహ్లీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచుల్లో కోహ్లీ అదరగొడుతున్నాడు. అప్పటి వరకు కోహ్లీ ఫాం కోల్పోయాడు అన్నవారంతా.. కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆసియా కప్ తొలి మ్యాచ్...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఆడిన ఆయన.. ఈ నగరంపై అమితమైన ప్రేమ పెంచుకున్నారు. దానినే అభిమానం రూపంలో ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా భారత అభిమానులను ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు. అతను బ్యాట్ పట్టి మైదానంలో దిగిండంటే బౌలర్లకే కాదు, ఆటను చూసే అభిమానులకు కూడా ఊపిరి సలపనంత వేగంగా పరు...
టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే.. క్రికెట్ గురించి అయితే కాదు. గిల్… సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా తో డేటింగ్ లో ఉన్నారని అందరికీ తెలిసిందే. అయితే… ఇప్పుడు గిల్.. సారా టెండుల్కర్ తో కాకుండా… బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ తో డేటింగ్ మొదలుపెట్టడం గమనార్హం. దుబాయిలో సారా అలీఖాన్ తో.. శుభమన్ గిల్ డిన్నర్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టిం...