శ్రేయాస్ అయ్యర్ అన్ ఫిట్ కావడంతో కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సమాచారం ఇస్తూ.. శ్రేయాస్కు కొద్దిగా వెన్ను నొప్పి సమస్య ఉందని అందుకే అతన్ని ఈ రోజు జట్టులోకి తీసుకోలేదని చెప్పాడు.
ఇండియా ప్రపంచకప్లో స్థానం దక్కక పోయినా ఆసియా కప్, వరల్డ్ కప్లో భారత్ గెలువాలని స్టార్ క్రికేటర్ శిఖర్ ధావన్ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ స్టార్ హీరో ఉండడం విశేషం.
మిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు.
ప్రస్తుతం ఈ మాజీ బౌలర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ అరంగేట్రం సీజన్లోనే నెహ్రా కోచింగ్లో టైటిల్ను గెలుచుకుంది.
ఆసియా కప్ ఫైనల్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఫైనల్కు ఎలాంటి రిజర్వ్ డే ఉంచలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను విజేతలుగా ప్రకటించి ట్రోఫీని పంచుకుంటారు.
చాలామంది జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు ఉన్నారు మూవీ మేకర్స్. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్లు వరుస పెడుతున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్లు వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఆసియా కప్లో రెండవ మ్యాచ్లో భారతదేశం - పాకిస్తాన్ మొదటిసారిగా తలపడినప్పుడు, అక్కడ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10న కొలంబోలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది.