• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

మూడో రౌండ్లోకి జకోవిచ్..సానియా శుభారంభం

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. మూడో రౌండ్ లోకి జకోవిచ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. మొదటి రౌండ్ లో అలవోకగా గెలిచిన జకో ఆ తర్వాత రెండో రౌండ్లో మాత్రం కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత కాస్త స్పీడ్ పెంచి మూడో రౌండ్ కి చేరాడు. పురుషుల సింగిల్స్ లో అలెగ్జాండర్ […]

January 19, 2023 / 08:41 PM IST

ఎలైట్ గ్రూపులోకి శుభ్‌మన్ గిల్.. ఐసీసీ ట్వీట్

నిన్న జరిగిన ఇండియా, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్ శుభ్ మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల వయసులో గిల్ డబుల్ సెంచరీని ఫాస్టెస్ట్ గా చేసి రికార్డు నెలకొల్పాడు. 208 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ ఎలైట్ గ్రూపులో 9వ స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని ఐసీసీ […]

January 19, 2023 / 04:35 PM IST

డబుల్ సెంచరీతో శుభ్‌మన్ గిల్ అదుర్స్

3 వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలిచింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో తొలుత భారత్ 349 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 337 పరుగులకే కుప్పకూలింది. శుభ్‌మన్ 149 బంతుల్లో 208 పరుగులతో అదరగొట్టాడు. న్యూజిలాండ్ తరఫున బ్రాస్‌వెల్ 78 బంతుల్లో 140 పరుగులతో అద్భుతంగా ఆడాడు. బ్రాస్‌వెల్ టీమిండియాకు చివరి ఓవర్ వరకు చె...

January 19, 2023 / 08:37 AM IST

టీమిండియా భారీ స్కోర్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు న్యూజిలాండ్ తో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసి భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ 208 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 145 బంతుల్లోనే గిల్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్‌లతో […]

January 18, 2023 / 06:06 PM IST

నాదల్ కు షాకిచ్చిన అమెరికా ఆటగాడు

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. టాప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ ఆశ్చర్యకరంగా రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాదల్ వెనుదిరిగాడు. అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ వరుస సెట్లలో నాదల్ ను ఓడించాడు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే నాదల్ కోర్టులో కాస్త తికమక పడ్డాడు. తుంటి [&hel...

January 18, 2023 / 06:13 PM IST

శుభ్ మన్ గిల్ సెంచరీ

నేడు ఉప్పల్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ 34, విరాట్ కోహ్లీ 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత కూడా వరుసగా ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31 […]

January 18, 2023 / 03:59 PM IST

నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా

నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఆరంభం నుంచి వరుస షాట్లతో దూసుకుపోయారు. శుభ్ మన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే 13వ ఓవర్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ […]

January 18, 2023 / 03:43 PM IST

కివీస్ తో తొలి వన్డే స్టార్ట్..భారత్ బ్యాటింగ్

నేడు కివీస్ తో టీమిండియా తలపడనుంది. తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరగడం విశేషం. హైదరాబాద్ పేసర్ అయిన మహమ్మద్ సిరాజ్ కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడంతో అందరి చూపు అతనివైపే ఉంది. వికెట్ కీపర్ ఇషాన్...

January 18, 2023 / 03:18 PM IST

స్పెషల్ డే రోజు, కోహ్లీని 71 అడిగితే, 74 ఇచ్చాడు: అభిమాని

అంతర్జాతీయ క్రికెట్‌లో 71వ సెంచరీ కోసం విరాట్ కోహ్లీకి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నది. ఈ మాజీ భారత కెప్టెన్ కరోనా ముందు తన దూకుడైన ప్రదర్శనతో దాదాపు వరుస సెంచరీలు చేశాడు. 2019లో చివరిసారి సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ మూడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తదుపరి రికార్డ్ కోసం వేచి చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అభిమాను...

January 18, 2023 / 12:46 PM IST

టీమిండియా సభ్యులతో కలిసి జూ.ఎన్టీఆర్ సందడి

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...

January 17, 2023 / 12:40 PM IST

యాక్సిడెంట్ తర్వాత కోలుకుంటున్న పంత్… ట్వీట్ చేసి మరీ..!

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా… ప్రమాదం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముంబయి ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న ఆయన…. ప్రమాదం జరిగిన దాదాపు 18 రోజుల తర్వాత… తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని ఇకపై వచ్చే ప్రతి సవాలును దైర్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరి మద్దతు...

January 17, 2023 / 10:40 AM IST

ఐపీఎల్ సీజన్ బ్యాడ్ టైమ్, ఇప్పుడు సిరాజ్ రేర్ టాలెంట్

శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాట్స్‌మెన్, ఆ తర్వాత బౌలర్లు చెలరేగటంతో వన్డే చరిత్రలో భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. విరాట్ కోహ్లీ 166 పరుగులతో, శుబ్‌మన్ గిల్ 116 పరుగులతో అదరగొట్టారు. మహమ్మద్ షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ పవర్ ప్లే ఓవర్లలో వరుసగా వికెట్లను తీశాడు. శ్రీలంక టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు ఆటగాళ్లను సిరాజ్ పె...

January 16, 2023 / 01:31 PM IST

భారత్, న్యూజిలాండ్ సిరీస్…. రేపటి నుంచి టికెట్ల విక్రయం..!

భారత్, న్యూజిలాండ్ ల మధ్య తొలివన్డేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా.. ఈ వన్డే సిరీస్ జరగనుంది. కాగా… ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షు...

January 12, 2023 / 03:29 PM IST

పంత్ కి అండగా నిలిచిన బీసీసీఐ

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది.  పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...

January 9, 2023 / 10:08 PM IST

మెరుగైన చికిత్స కోసం ముంబయి కి రిషబ్ పంత్…!

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్… ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రస్తుతానికి ఆయన చికిత్స డెహ్రాడూన్‌లో కొనసాగుతోంది, అయితే ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే DDCA చికిత్స కోసం పంత్‌ను ముంబైకి తీసుకెళ్లనుం...

January 4, 2023 / 06:28 PM IST