ప్రపంచ టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిల్ శర్మ నేతృత్వంలో 17 మందిని ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, తిలక వర్మ, సంజు శాంసన్కు జట్టులో చోటు కల్పించింది.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సత్తా చాటింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో నెట్టి 139 పరుగులకే ఆలౌట్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది.
సచిన్ రికార్డులను ఎవరూ టచ్ చేయలేరనుకుంటే.. అద్భుతమైన ఆటతో విరాట్ కోహ్లీ ఆ దిశగా కొనసాగుతున్నాడు. కొన్ని రికార్డుల్లో సచిన్ను విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డ్ నమోదు అయింది. ఇప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్ ఉన్న రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. 2022లో నెదర్లాండ్స్పై ఇంగ్లండ్ 498 పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు అమెరికా జూనియర్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా భారీ తేడాతో గెలిచి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఓ మహిళా క్రీడాకారిణి పట్ల మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. మేసెజ్ చేసి, పర్సనల్ ఫోటోలు పంపాలని కోరాడు. మహిళ తరఫు బంధువు నిలదీయడంతో కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ప్రపంచ ఆసియా కప్లో భాగంగా ఇండియన్ టీమ్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఉత్తీర్ణులైన వారికి తుది జట్టులో స్థానం ఉంటుంది.