టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను కుమ్మేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా వీర బాదుడు బాదారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. జోస్ బట్లర్ 80 పరుగులు చేయగా...
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో…త్రో డౌన్ నుంచి బంతిని అందుకునే క్రమంలో రోహిత్ శర్మ మణికట్టుకు బాల్ వేగంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ప్రాక్టీస్ను ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయి పక్కకు కూర్చున్నాడు. రోహిత్ కి ప్రాథమిక చికిత్స అందించిన కూడా ఫలితం లేకపోయింది. న...
కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగులు టార్గెన్ ను అంపైర్లు నిర్దేశించారు. దీంతో ఛేదనలో బంగ్లా ఆటగాళ్లను భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో అర్షదీప్, హార్దిక్ ...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. తాజాగా కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు కొహ్లీ. శ్రీలంక బ్యాటర్ మహెళ జయవర్ధణే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. బంగ్లాతో ఆడిన మ్యాచ్ లో 16 రన్స్ చేయగానే.. వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ...
బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బెన్నీ(roger binny) షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2023 ఆసియా కప్ విషయంలో… భారత్, పాక్ క్రికెట్ బోర్డు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్లు పాక్ వెళ్లి ఆడటానికి.. మన దేశ ప్రభుత్వం అంగీకరించడం లేదు.. దీంతో… ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఈ విషయంపై బిన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇతర దేశాలకు వె...
క్రికెట్ అనగానే చాలా మందికి కేవలం పురుషులు మాత్రమే ఆడే ఆట అనే భావన ఉండేది. ఆ భావనను మహిళల క్రికెట్ జట్టు తుడిచే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మహిళల జట్టు వరస విజయాలతో దూసుకుపోతోంది. కాగా… ఎన్ని విజయాలు సాధించినా… వీరికి ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదు. అయితే… తాజాగా ఈ విషయంలో మహిళల జట్టుకి బీసీసీఐ(bcci) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలో మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావే...
అనేక నాటకీయ పరిణామాల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు(bcci president) మారాడు. ఆ పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీని పక్కన పెట్టి… ఆ బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కి అందించారు. కాగా.. బీసీసీఐ నూతన అధ్యక్షునిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్ని(roger binny) నేడు ఎన్నికయ్యారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన్ని స...
ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ సునాయాశంగా విజయం సాధించింది. 11.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. ఆసియా కప్ టోర్నీని కైవసం చేసుకుంది. భారత్కు ఇది 7వ ఆసియా కప్ విజయం. భారత [&hell...
క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సమరం జరుగుతుండటం గమనార్హం. రెండేళ్ల గ్యాప్ తో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో… అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కి మ...
ప్రముఖ అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో ఖతార్లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ తన చివరిదని పేర్కొన్నారు. స్టార్ ప్లస్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ వెల్లడించారు. ప్రస్తుతం శారీరకంగా ఫీట్గానే ఉన్నప్పటికీ… చివరి ప్రదర్శనకు ముందు కొంత ఆందోళన, ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. వచ్చే ప్రపంచ కప్లో ఏదైనా జరగవచ్చని… అన్ని జట్లు బాగానే ఉన్నట్లు వెల్ల...
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు, పూణే,హైదరాబాద్ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు 11 జట్లతో పోటీ పడుతున్నఇండియన్ సూపర్ లీగ్…మొదటి మ్యాచ్ కొచ్చిలో ప్రారంభం కానుంది. PKL, ISL రెండు మ్యాచులు రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభం కానున్నాయి. అభిమానులు స్టా...
టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా… ఇటీవల వరసగా గాయాలపాలైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా బుమ్రాని టీ20 వరల్డ్ కప్ కి దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా.. తాను టీ20 వరల్డ్ కప్ కి దూరం కావడం పట్ల బుమ్రా తాజాగా స్పందించాడు. తన బాధను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ కి దూరమైనందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పాడు. తాను గాయం నుంచి త్వరగా కోలుకోవ...
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ 9వ సీజన్ అక్టోబర్ ఏడు నుంచి మొదలుకానుంది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. బెంగళూరు, పూణే,హైదరాబాద్ మూడు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. అభిమానులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్స్టార్లో ఈ పోటీలను లైవ్ లో చూడవచ్చు. మషల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో Vivo ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు మొదటి షెడ్యూల్ను ప్రకటించారు. మొదటి రోజు దబాంగ్ ఢిల్ల...
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో T20Iలో భారత్ 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుపై టీమిండియా T20 సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గౌహతిలో జరిగిన ఈ మ్యాచులో ఇండియా తొలత ఆటకు దిగి మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక చేధనకు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు 20 ఓవర్లలో 3 వికెట్ల [&hell...
టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వెన్ను గాయంతో… టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా దూరమయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు అయినా..బుమ్రా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ వరల్డ్ కప్ కి బుమ్రా దూరమవ్వడం… టీమిండియా కి పెద్ద నష్టమనే చెప్పాలి. బుమ్రాకు సర్జరీ అవసరమా లేదా అన్నదానిపై నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోలు ఓ నిర్ణయం తీసుకో...