మిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు.
ప్రస్తుతం ఈ మాజీ బౌలర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ అరంగేట్రం సీజన్లోనే నెహ్రా కోచింగ్లో టైటిల్ను గెలుచుకుంది.
ఆసియా కప్ ఫైనల్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఫైనల్కు ఎలాంటి రిజర్వ్ డే ఉంచలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను విజేతలుగా ప్రకటించి ట్రోఫీని పంచుకుంటారు.
చాలామంది జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు ఉన్నారు మూవీ మేకర్స్. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్లు వరుస పెడుతున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్లు వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఆసియా కప్లో రెండవ మ్యాచ్లో భారతదేశం - పాకిస్తాన్ మొదటిసారిగా తలపడినప్పుడు, అక్కడ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10న కొలంబోలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది.
మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించేందుకు టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచకప్ జట్టును ప్రకటించారు.
ట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఏ జట్టు పైన అయినా, ఎలాంటి బౌలర్ బౌలింగ్లోనైనా ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టే సామర్థ్యం ఉన్నటువంటి చాలా మంది ఆటగాళ్లను జట్టులో చేర్చారు. అలాంటి నలుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..
ఇషాన్ కిషన్ ప్రపంచకప్లో భారత జట్టుకు గేమ్ ఛేంజర్గా నిరూపించుకోగలడు. తన ఫాస్ట్ బ్యాటింగ్తో పాటు, ఇషాన్ కిషన్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగాడు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ తన సత్తా చాటాడు.
ఇండియా పేరును కేంద్రం మారుస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రముఖుల ట్వీట్లు వైరల్గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐకి ఒక ట్వీట్ చేశారు. అది నెట్టింట్లో తెగ వైరల్గా మారింది.