• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

రిషబ్ పంత్‌కు 4వేలు తిరిగిచ్చిన యువకులు

భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతనికి ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిషు కుమార్ సాయపడ్డారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో అతనికి చెందిన వస్తువులు, నగదును వీరిద్దరు బయటకు తీశారు. అలా ఆ కారు నుండి తీసిన రూ.4వేలను కూడా వారు తిరిగి పోలీసులకు అందించారు. వీరి నిజాయితీకి ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ను వీరిద్దరు పరామర్శించారు. అన్న...

January 3, 2023 / 02:56 PM IST

పంత్ ప్రమాదం పై ఊర్వశి రియాక్షన్….!

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్  కి శుక్రవారం ఉాదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… సినీ నటి ఊర్వశి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరించింది. అయితే ఆమె పంత్ గురించి ఎలాంటి ప్రస్తావన తీయకుండా.. సింపుల్‌గా ప్రార్థిస్తున్నాను  అంటూ పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట...

December 30, 2022 / 06:51 PM IST

ఘోర ప్రమాదం…. క్రికెటర్ రిషబ్ పంత్ కి గాయాలు..!

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. రిషబ్‌పంత్‌ యాక్సిడెంట్‌పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందు...

December 30, 2022 / 06:01 PM IST

ధోనీ ముద్దుల కూతురికి మెస్సీ అదిరిపోయే గిఫ్ట్…!

ఫుట్ బాల్ లెజెండరీ ప్లేయర్ మెస్సీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మెస్సీని విపరీతంగా అభిమానిస్తాడు. ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా మెస్సీ అభిమానిగా మారింది. చిన్న వయసులోనే తండ్రిలాడే ఫుట్‌బాల్ క్రీడను బాగా ఎంజాయ్ చేస్తోంద...

December 28, 2022 / 05:39 PM IST

ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు…!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఇప్పటి వరకు సింధు… తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన ఆటతో… దేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలను తీసుకువచ్చింది.  కాగా…. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ.. ప్రశంసలను దక్కించుకుంటున్న సింధు సంపాదనలో దూసుకెళుతోందని ఫోర్బ్స్-2022 జాబితా చూస్తే అర్థమవుతుంది. ప్రతి యేటా మాదిరిగానే ఫోర్బ్స్ ఈ ఏడాది అత్యధిక మొత్...

December 24, 2022 / 06:32 PM IST

ఐపీఎల్ వేలం: తెలుగు కుర్రాడిని రూ.20లక్షలకు కొన్న గుజరాత్ టైటాన్స్..!

ఐపీఎల్ 2023కి వేలం షురూ అయ్యింది. ప్రాంఛైజీలు…ఎగబడి మరీ.. టాలెంటెడ్ క్రికెటర్లను వేలంలో పట్టేస్తున్నాయి. తాజాగా.. ఈ వేలంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి జాక్ పాట్ తగిలింది. ఎవరూ ఊహించని ధరకు భరత్ అమ్ముడయ్యాడు. కేఎస్ భరత్ ని.. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ దాదాపు రూ.20లక్షలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేయడం గమనార్హం. వికెట్ కీపర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న 29 ఏళ్ల భరత్‌ను గుజరాత్‌ టైటా...

December 23, 2022 / 11:10 PM IST

టీమిండియా కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…?

టీమిండియా కెప్టెన్ మళ్లీ మారనున్నాడా…? కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రాగా…ఇప్పుడు రోహిత్ స్థానంలో… హార్దిక్ పాండ్యా రానున్నాడా అంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 2021 టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియా పగ్గాలు చేపట్టాడు. అదే ఏడాది డిసెంబర్‌లో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్‌.. జట్టు...

December 22, 2022 / 06:02 PM IST

సెంచరీతో తండ్రిని తలపించిన అర్జున్ టెండుల్కర్…!

సచిన్ టెండుల్కర్…. ఇది ఒక పేరు కాదు.. క్రికెట్ ప్రియులకు ఒక ఎమోషన్. క్రికెట్ అనగానే ముందుగా వినిపించే పేరు సచిన్. ఆయన తర్వాత… ఆయన కుమారుడు అర్జున్ కూడా అంతే గొప్ప క్రికెటర్ అవుతారని… ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే… మరీ ఎక్కువగా పోల్చడం వల్లో.. సచిన్ కొడుకు అనే ఒత్తిడి కారణంగానో… అర్జున్ టెండుల్కర్ అభిమానులు ఆశించినంత పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. కానీ...

December 15, 2022 / 06:33 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్..!

ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . ఆండ్రూ ఫింట్లాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు. బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటిగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదం గురించి బీబీసీ ముందుగా ప్రకటన విడుదల చేసింది...

December 14, 2022 / 03:41 PM IST

చిక్కుల్లో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ…!

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ  చిక్కుల్లో పడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నోటీసు అందజేశారు. రోజర్ బిన్నీ కోడలు, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన మయంతి లాంగర్ స్టార్ స్పోర్ట్స్ తరఫున పని చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఆడే మ్యాచ్‌లకు మీడియా హక్కులను కలిగి ఉన్న స...

November 30, 2022 / 11:09 AM IST

యువరాజ్ సింగ్ కి టూరిజం శాఖ ఊహించని షాక్..!

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి  ఊహించని షాక్ తగిలింది. ఆయనకు టూరిజం షాక్ నుంచి నోటీసులు అందాయి. ఆయనకు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మోర్టిమ్‌లోని తన విల్లాను గెస్లులకు అద్దెకు ఇవ్వనున్నట్టు ఆయన ఆన్‌లైన్‌లో ప్రకటన చేయడంపై నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్‌ ట్రేడ్‌ యాక్ట్‌ 1982 ప్రకారం, గోవాలో హోమ్‌...

November 23, 2022 / 11:59 AM IST

ఐపీఎల్ కి వీడ్కోలు పలికిన ముంబై కీలక ఆటగాడు..!

ఐపీఎల్ లో ముంబయి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబయి ప్లేయర్, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ ఐపీఎల్ నుంచి తొలగిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించడం విశేషం. పొలార్డ్ ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ముంబై జట్టుతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు 13 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడునిజానికి పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుండ...

November 15, 2022 / 05:22 PM IST

ఇదే కర్మ బ్రదర్…. షోయబ్ కి షమీ ట్వీట్ కౌంటర్…!

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్ వరకు చేరుకున్నా… కప్ మాత్రం చేజారింది. కప్పు చేజారడంతో… ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేయగా… అతని ట్వీట్ కి.. టీమిండియా క్రికెటర్ షమీ కౌంటర్ వేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాత...

November 15, 2022 / 09:59 AM IST

టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్….!

టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఫనల్స్ లో విజయం సాధించి… టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 137 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్ల ధాటికి ఆపసోపాలు పడింది. 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, మోయిన్ ఆలీలు జట్టును విజయతీరాలకు చేర...

November 14, 2022 / 08:18 AM IST

సెమీ ఫైనల్స్ లో ఓటమి….బాధగా ఉందన్న విరాట్ కోహ్లీ…!

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో… ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తవ్ర నిరాశకు గురయ్యారు. తన బాధ మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే విరాట్‌ ఇన్‌స్టాలో ఎంతో బాధతో ఓ పోస్ట్‌ చేశాడు. తమ కల నెరవేరడానికి కొద్ది దూరంలో ఆగిపోయినట్లు అతడు చెప్పాడు. “మ...

November 11, 2022 / 11:58 AM IST