బుమ్రా, రిషబ్ పంత్ జాతీయ జట్టుకు దూరం అవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు నేషనల్ టీమ్కు ఆడితే జట్టు పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపారు.
వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ దిగ్విజయంగా గెలిచిన భారత్ రెండో వన్డేలో తడబడింది. స్వల్ప స్కోరుకు మాత్రమే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ జట్టు అలవోకగా గెలిచింది.
ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలి వన్డే గురువారం బ్రిడ్జ్టౌన్ లో ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. వన్డే మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
వెస్ట్ ఇండీస్పై టెస్ట్ సిరీస్లో సత్తా చాటిన భారత్ గురువారం వన్డే సిరీస్ ప్రారంభించనుంది. మరీ ఈ మ్యాచ్లోనన్న భారత్కు గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
క్రికెట్ మ్యాచ్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
యువరాజ్ సింగ్ కుటుంబానికి బెదిరింపు ఎదురయ్యాయి. గతంలో తమ ఇంట్లో పని చేసిన ఓ మహిళ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్ట్ ఇండిస్పై భారత్ పై చేయి సాధించింది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో కూడా దూకుడు ప్రదర్శించింది. కానీ వర్షం కారణంగా గెలుపునకు అడ్డుకట్ట పడింది.