ఉమెన్స్ వన్డే క్రికెట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుతో ఐసీసీ ఆమెకు భారీ జరిమానాను విధించింది.
ఆసియా ఛాంపియన్లు సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు ఆదివారం కొరియాలోని యోసులో జరిగిన కొరియా ఓపెన్ 2023 టైటిల్ను గెల్చుకున్నారు. 17-21, 21-13, 21-14తో 1 ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను ఓడించారు.
నేడు ఇండియా ఏ(India A) వర్సెస్ పాకిస్థాన్ ఏ(Pakistan A) ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కానుంది. సీనియర్ పురుషుల టీం ఆటగాళ్లు పాల్గొనే పోటీ కానప్పటికీ ఆ ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. బ్లాక్బస్టర్ ఫైనల్ ఇరు జట్లు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కును అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో 76వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు.
18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి ఓ యువ మహిళా క్రికెటర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ. 206 బంతుల్లో 121 కొట్టి విండీస్ను పరుగులు పెట్టించాడు. 438 టార్గెట్ తో బరిలో దిగిన ప్రత్యర్థులు ఆటముగిసే సమయానికి 86/1 గా నిలిచారు.
రెండో టెస్ట్ మొదటి రోజు టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ మొదటి రోజు టెస్ట్లో అర్ధశతకాలు చేశారు. తొలి రోజు భారత్ స్కోర్ 288/4గా నిలిచింది.
2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లి(Virat kohli) తన ఆటను నిలకడగా నిరూపించుకుంటూ అనేక రికార్డులు, ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా విరాట్ మరో రికార్డు సృష్టించాడు.
కొరియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ పోటీలలో భారత్ సత్తా చాటుతోంది. ఈ పోటీలలో భారత్ 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వర్ణతోపాటు మరో పతకం కైవసం చేసుకున్నారు.