ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ విరుచుకుపడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో వార్నర్ బ్యాట్తో 93 బంతుల్లో 106 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా భారత్ తరఫున రోహిత్ 300 మ్యాచ్లు పూర్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్కు సంబంధించిన ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఓపెనర్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
ఈరోజు పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ 98 పరుగులు చేస్తే వన్డే కెరీర్లో 13000 పరుగులు పూర్తి చేస్తాడు.. అలా చేయడంలో విజయం సాధిస్తే అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన ఆటగాడు అవుతాడు.
శ్రేయాస్ అయ్యర్ అన్ ఫిట్ కావడంతో కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సమాచారం ఇస్తూ.. శ్రేయాస్కు కొద్దిగా వెన్ను నొప్పి సమస్య ఉందని అందుకే అతన్ని ఈ రోజు జట్టులోకి తీసుకోలేదని చెప్పాడు.
ఇండియా ప్రపంచకప్లో స్థానం దక్కక పోయినా ఆసియా కప్, వరల్డ్ కప్లో భారత్ గెలువాలని స్టార్ క్రికేటర్ శిఖర్ ధావన్ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ స్టార్ హీరో ఉండడం విశేషం.
మిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు.
ప్రస్తుతం ఈ మాజీ బౌలర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ అరంగేట్రం సీజన్లోనే నెహ్రా కోచింగ్లో టైటిల్ను గెలుచుకుంది.
ఆసియా కప్ ఫైనల్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఫైనల్కు ఎలాంటి రిజర్వ్ డే ఉంచలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను విజేతలుగా ప్రకటించి ట్రోఫీని పంచుకుంటారు.