బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
భారత జట్టులోని డైనమిక్స్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) పలు టెస్ట్లు నిర్వహించింది. అందులో అత్యధికంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మూడుసార్లు డోప్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది.
స్టార్ ఆర్మ్ రెజ్లర్ మధుర కెఎన్ అజేయ రికార్డు కొనసాగించింది. కీలక మ్యాచ్లో సత్తా చాటిన మధుర.. హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించింది. గత మూడు మ్యాచుల్లో మధుర ఏకంగా ఆరు గేముల్లో విజయం సాధించింది.
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 4-0 తేడాతో పాక్ను మట్టి కరిపించింది. ఇరు జట్ల పోరులో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండె ఆటలు ఓడిపోయిన భారత్ మూడోది గెలిచి పరువు కాపాడింది. గత రెండు టీ20లలో రాణించిన తిలక్ వర్మతో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ జతకట్టడంతో విజయం సులువు అయింది.
టీమ్ఇండియా మొత్తం స్టార్ ఆటగాళ్లే ఉన్నారు. ఒంటి చేత్తో గెలిపించే బ్యాటర్లు. ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టించే బౌలర్లు ఉన్నారు. అయినా వెస్టిండీస్తో ఆడుతున్న టీ20 సిరీస్లో 0-2తో వెనుకంజలో ఉన్నారు. మరీ ఈరోజు జరిగే మ్యాచ్లో నెగ్గకపోతే.. మరీ టీమ్ వెనుకపడడానికి కారణం ఏంటి.? లోపం ఎక్కడ అనేది విషయంపై సమీక్షిద్దాం.