ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో భారత్ వెనకడుగు వేసింది. రెండో వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓటమిపాలవ్వడంతో ఆస్ట్రేలియా 2-0 తేడాతో సిరీస్ ను కైవశం చేసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో అలా జరిగిందని పలువురు విమర్శించారు. దీనిపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమిపాలైంది. భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో స్వల్ప స్కోరునే దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. దీంతో 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
సఫారీ గడ్డపై భారత్ తడబడుతోంది. తోలిటెస్ట్ మ్యాచ్లో భారత్ చేసిన వ్యూహాత్మక తప్పు గురించి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వివరించారు. బౌలర్లను వాడుకోవడంలో రోహిత్ శర్మ విఫల్ అయ్యారు అని అభిప్రాయపడ్డారు.
సౌత్ ఆఫ్రికాపై ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదని, భారత్కు ఇదే చక్కని అవకాశం అని టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. దానికోసం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని వెల్లడించారు.
రెజ్లర్ భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అచ్చం తన తండ్రిలానే ఆడుతున్నారని, బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉందంటే నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.
2023కి గాను అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. మొత్తం 26 మందికి అర్జున అవార్డులు వరించగా.. అయిదుగురు కోచ్లకు ద్రోణాచార్య అవార్డులు వరించాయి.
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం నిన్న దుబాయ్లో జరిగింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఆటగాళ్లు పదిరెట్లు కంటే ఎక్కువ మొత్తంలో వీళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం నేడు(డిసెంబర్ 19న) దుబాయ్లో మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఐపీఎల్ చరిత్రలో విదేశాల్లో వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆప్గానిస్తాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్పై అంతర్జాతీయ లీగ్ టీ20 20 నెలల నిషేధం విధించింది. షార్జా వారియర్స్తో తన ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినందుకు నవీపై ఈ చర్య తీసుకుంది.