టీమ్ఇండియా పేసర్ దీపక్ చాహర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా రెండు, మూడు ఐపీఎల్ సీజన్లు ఆడగలరన్నారు. గత ఐపీఎల్ సీజన్లో ధోనీ మోకాలి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే షోయబ్ వివాహం తర్వాత సానియా తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.
ఎవరి టాలెంట్ ఎవరికి తెలుసు? అందులోను హీరోయిన్లంటే సినిమాల వరకే చూస్తాం. మహా అయితే గ్లామర్ డోస్ ఎక్కువగా ఆశిస్తాం. కానీ ఈ హీరోయిన్ మాత్రం సినిమాల్లోనే కాదు ఆటతోను అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో వార్తల్లో నిలిచింది నివేదా పేతురాజ్.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కోహ్లీ అనుకుని అతని అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
ఇటీవల వివాహం చేసుకున్న పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో వివాహంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయబ్ పెళ్లిపై సానియా టీమ్, కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి.. పాక్ నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
మూడో టీ20లో ఆఫ్గానిస్థాన్తో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు సిద్ధం కావడమే ఉంది. అయిదు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్లో భారత ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే ఈ ఏడాది జూన్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.