ఇంగ్లాండ్ సిరీస్కు విరాట్ లేకపోవడం నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం డిఫరెంట్గా స్పందించాడు.
వన్డే వరల్డ్కప్ 2023 భారత్లో జరిగింది. ఈ సందర్భంగా భారత్ బౌలర్లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మహమ్మద్ షమీ మరోసారి స్పందించాడు.
ఇండియన్ క్రికెట్ అంటే ఎక్కువగా గుర్తు వచ్చే పేరు సచిన్. అతి చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ దాదాపు నలభై సంవత్సరాలు దేశం కోసం ఆడారు. అయితే తాజాగా సచిన్ దాస్ అనే పేరు ట్రెండింగ్ అవుతోంది.
భారత్ తయారు చేసిన అద్భుతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంటూ ఇంగ్లాండు మీడియా ఆయనపై ప్రశంసలు కురిపించింది. టీ20 క్రిికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బౌలర్ బుమ్రా అంటు కొనియాడారు.
ముంబాయి ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేసింది. దీంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబాయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించారు.
టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచులు జరిగాయి. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి 19వ తేది వరకు జరగనుంది. రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలవగా మూడో టెస్టులో విజయంపై రెండు జట్లు కన్నేశాయి.
మూడో టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ బీసీసీఐ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. త్వరలోనే కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గురించి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని తెలియజేశాడు. కోహ్లీ అనుష్క దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్టు ర్యాకింగ్సప్ విడుదల చేసింది. బ్యాట్స్ మెన్ లిస్ట్లో టాప్ 10లో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే స్థానం సంపాదించుకున్నారు. బౌలింగ్లో మన వాళ్లు ముగ్గురు ఉన్నారు.
చాలామంది జీవితాల్లో ఒక చిన్న మార్పు వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మరి సచిన్ జీవితంలో మొదటి మ్యాచ్ నిరాశ కలిగించింది. మరి ఆ నిరాశ నేర్పిన అనుభవం ఏంటో తెలుసుకుందాం.