ఇప్పటికే పలువురు క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పిఎల్) స్టార్ స్టడెడ్ ఓపెనింగ్ సెర్మనీలో తమిళ నటుడు సూర్యతో పాటు లెజెండరీ క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్లతో కలిసి రామ్ చరణ్ ఈ హుక్ స్టెప్ చేశాడు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్లో క్రికెటర్లు, సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ మ్యాచ్లో సచిన్ టెండుల్కర్ని హిందీ బిగ్బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్లో అవుటయ్యారు.
ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. IPL తరహాలో టీ-10 టెన్నిస్ బాల్ తో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. వీధుల్లో టెన్నిస్ బాల్తో ఆడే ఆటగాళ్లతో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మారుతాడని కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ను ప్రకటించింది.
రాజస్థాన్ తరఫున రంజీ ఆడిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూశారు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 రంజీ మ్యాచ్లు ఆడాడు. ఇది కాకుండా రోహిత్ 28 వన్డే రంజీ మ్యాచ్లు, నాలుగు టీ20 మ్యాచ్లు కూడా ఆడాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా కమిన్స్కి అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ పెళ్లి వేడుకలు మొదలయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో టీమిండియా కెప్టెన్, రామ్ చరణ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్లో ఈ రెండు జంటలు కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీతో అతను కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో షమీ ఐపీఎల్కి పూర్తిగా దూరంగా కానున్నాడు. మళ్లీ మైదానంలోకి ఎప్పుడు వచ్చి ఆడుతాడో వేచి చూడాల్సిందే.
నమీబియా స్టార్ బ్యాట్స్మెన్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ లండన్లో ఉంటున్నారు. తన కూతురు వామికతో కలిసి కేఫ్లో ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.