ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్... మాంగళ్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా వంటి సినిమాల్లో నటించింది. కానీ కానీ ఈ ప్రాజెక్టులేవీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రెండు రికార్డులు సృష్టించాడు. వరల్డ్ కప్, ఒక ఏడాది వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక సిక్సులు కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు.
టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సజెస్ట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే భారీగా పరుగులు చేస్తే.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చని సన్నీ చెబుతున్నాడు.
వన్డే వరల్డ్ కప్2023లో కీలక మ్యాచ్, ఫస్ట్ సెమీస్ రేపు ముంబయి వాంఖెడే స్టేడియంలో జరగనుంది. ఎదురులేని టీమ్గా దూసుకెళ్తున్న టీమ్ ఇండియాకు ఈ పోరుపై పలు ఉహగానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వాటన్నింటిని కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశారు.
భారత స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వధువు ఎవరో కాదు. అందరు అనుకున్నట్లు సారా టెండూల్కర్ అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
వన్డే వరల్డ్ కప్లో టీమిండియా జైత్రయాత్రకు గల కారణం సమిష్టిగా ఆడటమేనని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. ఓ టాస్క్ పెట్టుకుని, టీమ్గా ఆడుతున్నారని.. అందుకే విజయాలు సాధిస్తున్నారని వివరించారు.
నటి ఐశ్వర్యరాయ్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు సరి కాదని, రజాక్ తీరు మార్చుకోవాలని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లు 9 మంది బౌలింగ్ వేసి రికార్డు సాధించారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ వేశారు. 31 ఏళ్ల తర్వాత ఇలా 9 మంది బౌలింగ్ వేయడంతో టీమిండియా రికార్డు సాధించింది.
నిన్న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నెదర్లాండ్ ఆటగాడికి ఓ బహుమతి ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ గెలుపు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ లీగ్లో వరుసగా ఎనిమిది మ్యాచులు గెలిచిన టీమిండియా ఆదివారం పసికూన నెదర్లాండ్స్ పై ఘన విజయం సాధించింది
నేటి వరల్డ్ కప్ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టుతో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యధిక సిక్స్లు కొట్టిన కెప్టెన్గా, ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా రికార్డులు నెలకొల్పాడు.