ఇంగ్లాండ్తో పైచేయి సాధించే దిశగా టీమిండియా అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తుంది. రెండు ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 145 పరుగులకే అలౌట్ అయింది. రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17 షెడ్యూల్ విడుదల అయింది. ఇక మార్చి 22 నుంచి ప్రారంంభం కాబోతున్న ఈ లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినా ఇంకా టచ్ పోలేదు. కశ్మీర్ పర్యాటనలో భాగంగా గుల్మర్గ్ గల్లీలో క్రికెట్ ఆడాడు. క్యాచ్ పట్టండి అంటూ సవాల్ కూడా విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ఇంగ్లాండుతో ఆడబోతున్న నాలుగో టెస్టులో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
నీళ్లు అనుకొని వేరే ద్రవాన్ని తాగి ఆసుపత్రి పాలైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కొలుకున్నారు. తాజాగా ఫ్లైట్ జర్నీ చేస్తూ.. ఓ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు విజయ దేవర కొండ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్ని తాను ఎక్కువగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...
మాజీ భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు దత్తాజీ గైక్వాడ్ ఆనారోగ్యంతో మరణించారు. భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా పేరుపొందిన ఈయన మంగళవారం ఉదయం కన్నుమూశారు.