పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్య సమస్యలతో మార్చి 20న కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు.
చెన్నై సూపర్ కింగ్స్కు కొత్త కెప్టెన్ను నియమించారు. మహేంద్ర సింగ్ ధోనీ తరువాత ఆ స్థానాన్ని తీసుకున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. ఆయన ప్రస్తావన చూద్దాం.
ఐపీఎస్ సీజన్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజే ఉంది. ప్లేయర్లు అందరూ మన దేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సౌత్ఆఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీతో సహా ఆర్సీబీ టీమ్ గత రాత్రి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లి యాంకర్పై, తన అభిమానులపై చిరుకోపం ప్రదర్శించారు. వారికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
2024 IPL టోర్నమెంట్ కోసం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్తో ఉన్నాడు. మోహాక్ హ్యారీకట్తో విరాట్ కోహ్లీ మరింత అందంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్లో అమ్మాయిలు నెరవేర్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల చివరకు నేరవేరింది.
మన దేశంలో రంజీ ట్రోపీ ఆడే ఆటగాళ్లకు సరైన జీతాలు అందడం లేదా? చాలా కాలంగా వారికి ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదా? ఈ విషయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ రెండో షెడ్యుల్ మ్యాచ్లు ఇండియాలో జరగపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్లు దుబాయ్కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో విజృంభించాడు. 136 పరుగులు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అది ఆయనకు రెండవ ఇళ్లు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో టెస్టులో విజయం తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.