దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సింపుల్గా ఉంటారు. తన ఇద్దరు కుమారులు కూడా క్రికెట్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ మ్యాచ్ ఆడుతుండగా పేరంట్స్ వీక్షించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన నేటి టీ20 మ్యాచ్లో టీమిండియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో 4-1 తేడాతో భారత్ ముందంజలో నిలిచి సిరీస్ కైవసం చేసుకోనుంది.
రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ద్వైపాక్షిక సిరీస్లో 4వ T20I కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రస్తుతం సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా ఇప్పుడు సిరీస్ విజయానికి కేవలం గెలుపు దూరంలో ఉంది. మరోవైపు ఆతిథ్య జట్టుతో సిరీస్ గెలవాలంటే ఆస్ట్రేలియా ఇక్కడి నుంచి అన్ని మ్యాచ్లు గెలవాలి.
2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే 20 జట్లను ఐసీసీ ప్రకటించింది. ఇందులో 10 జట్లు నేరుగా అర్హత సాధించగా మిగిలిన జట్లకు క్వాలిఫయింగ్ మ్యాచులను నిర్వహించనుంది.
నటి ప్రగతి నేషనల్ లెవర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విషయాన్ని ఆమె చెబుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోకు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగే వైట్ బాల్ సిరీస్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరట. ఈ మేరకు బీసీసీఐకి రన్నింగ్ మిషన్ లేఖ రాశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందుబాటులో ఉంటారని తెలిసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా సపోర్టు స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఐసిసి పురుషుల ప్రపంచ కప్ 2023 జట్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో ఇండియా ప్రధాన కోచ్గా ద్రవిడ్ తన నిష్క్రమణను ప్రకటిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించారు.
టీ20 ప్రపంచ కప్ 2023లో టీమ్ ఇండియా తరఫున హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఈ టోర్నీలో చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. నిన్న ఆసీస్ జట్టుతో జరిగిన మూడో మ్యాచులో చివరి ఓవర్లో ఏకంగా 23 రన్స్ ఇచ్చి భారత్ ఓటమికి కారణమయ్యాడు.
సచిన్ పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ గురించి ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండటం ఆనందంగా ఉందన్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టీ20 ఈరోజు(నవంబర్ 28న) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టీమిండియా గెలవాలని చూస్తుండగా..మరోవైపు ఆసీస్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది.
రెండో టీ 20లోనూ భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.