నేడు న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. కేవలం 15 పరుగులకే 5 వికెట్లను పడగొట్టారు. పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకూ మహ్మద్ షమీ 3 వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ ఒకటి, పాండ్యా చెరో వికెట్ ను పడగొట్టారు. […]
రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. రాయ్పూర్లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ వన్డే ఆడిన టీమ్తోనే రోహిత్ శర్మ బరిలోకి దిగారు. ఫిన్ అలెన్ను ఐదో బంతికి మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ వన్డే జరిగిన సంగతి తెలిసింది. ఆ మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ బాదడంత...
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది. తొలి వన్డే 18న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగ్గా అందులో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా 349 పరుగులు చేసింది. అయితే 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 208 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓ తప్పు చేయడంతో ఐసీసీ జరిమానా విధించింది. ఆ తప్పును [&he...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కు షాక్ తగిలింది. తనను మోసం చేశాడని అతని గర్ల్ ఫ్రెండ్ అందరి ముందు చెంప దెబ్బలు వాయించింది. జేడ్ యాబ్రో అనే మహిళ మైఖేల్ క్లార్క్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో మరో మహిళతో మైఖేల్ క్లార్క్ గడిపిన విషయం జేడ్ కు తెలిసింది. దీంతో జేడ్ ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందే మైఖేల్ క్లార్క్ ను క...
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం రానుంది. భారత్, పాక్ మ్యాచ్ త్వరలోనే జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ప్రతి టోర్నమెంట్ లో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడేందుకు ఐసీసీ అన్నీ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. 2024లో కూడా టీ20 ప్రపంచ కప్ లో తలపడేందుకు ఈ జట్లకు రూట్ క్లియర్ అయ్యింది. ఆ ప్రపంచకప్ ను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా భారత్, పాక్ మ్యాచ్ మాత్రం అమెరికాలో జరగ...
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. మూడో రౌండ్ లోకి జకోవిచ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. మొదటి రౌండ్ లో అలవోకగా గెలిచిన జకో ఆ తర్వాత రెండో రౌండ్లో మాత్రం కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత కాస్త స్పీడ్ పెంచి మూడో రౌండ్ కి చేరాడు. పురుషుల సింగిల్స్ లో అలెగ్జాండర్ […]
నిన్న జరిగిన ఇండియా, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్ శుభ్ మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల వయసులో గిల్ డబుల్ సెంచరీని ఫాస్టెస్ట్ గా చేసి రికార్డు నెలకొల్పాడు. 208 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ ఎలైట్ గ్రూపులో 9వ స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని ఐసీసీ […]
3 వన్డేల సిరీస్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్పై భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలిచింది. శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో తొలుత భారత్ 349 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 337 పరుగులకే కుప్పకూలింది. శుభ్మన్ 149 బంతుల్లో 208 పరుగులతో అదరగొట్టాడు. న్యూజిలాండ్ తరఫున బ్రాస్వెల్ 78 బంతుల్లో 140 పరుగులతో అద్భుతంగా ఆడాడు. బ్రాస్వెల్ టీమిండియాకు చివరి ఓవర్ వరకు చె...
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు న్యూజిలాండ్ తో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసి భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 208 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 145 బంతుల్లోనే గిల్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్లతో […]
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. టాప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ ఆశ్చర్యకరంగా రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాదల్ వెనుదిరిగాడు. అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ వరుస సెట్లలో నాదల్ ను ఓడించాడు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే నాదల్ కోర్టులో కాస్త తికమక పడ్డాడు. తుంటి [&hel...
నేడు ఉప్పల్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ 34, విరాట్ కోహ్లీ 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత కూడా వరుసగా ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31 […]
నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఆరంభం నుంచి వరుస షాట్లతో దూసుకుపోయారు. శుభ్ మన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే 13వ ఓవర్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ […]
నేడు కివీస్ తో టీమిండియా తలపడనుంది. తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరగడం విశేషం. హైదరాబాద్ పేసర్ అయిన మహమ్మద్ సిరాజ్ కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడంతో అందరి చూపు అతనివైపే ఉంది. వికెట్ కీపర్ ఇషాన్...
అంతర్జాతీయ క్రికెట్లో 71వ సెంచరీ కోసం విరాట్ కోహ్లీకి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నది. ఈ మాజీ భారత కెప్టెన్ కరోనా ముందు తన దూకుడైన ప్రదర్శనతో దాదాపు వరుస సెంచరీలు చేశాడు. 2019లో చివరిసారి సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ మూడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తదుపరి రికార్డ్ కోసం వేచి చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అభిమాను...
టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...