తన కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో భారత టెన్నిస్ దిగ్గజం సానియా కు నిరాశ ఎదురైంది. భారత ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగిన సానియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. మెల్ బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-7 (2/6), 2-6 సెట్ల తేడాతో బ్రెజిల్ కు చెందిన లూయిసా స్టెఫాని-రఫేల్ మటోస్ […]
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రాంచీ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కీవిస్ పై జరిగిన మూడు వన్డేల్లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇండియా అదే ఊపుతో టీ20 సిరీస్లోను అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి సీనియన్ ఆటగాళ్లు లేకుండా హార్ధిక్ […]
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్- 2023లో ధోనీ ఆడతాడో లేదోననే ఆందోళన ఇక తీరినట్టే. ధోనీ మరోసారి ఆడాలనే అభిమానుల కోరిక నెరవేరుతున్నట్లు తెలుస్తున్నది. మరోసారి ఐపీఎల్ సీజన్ లో ధోనీ మెరువనున్నట్లు కనిపిస్తున్నది. మరోసారి బ్యాట్ పట్టాలని కోరుతున్న అభిమానులను నిరుత్సాహపరచడం ఇష్టం లేక మహీ భాయ్ మరోసారి ఐపీఎల్ లో మెరవడం ఖాయమని తెలుస్తున్నది. ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ చేస్తున...
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా, రోహన్ జోడీ ఫైనల్ కు చేరింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. నీల్ స్కుప్స్కి, డిసిరే క్రావ్జిక్ జోడీని సెమీస్ లో సానియా జోడి ఓడించింది. మ్యాచ్ తర్వాత సానియా మీడియాతో మాట్లాడింది. అద్భుతమైన మ్యాచ్ ఆడానని, రోహన్ తో కలిసి తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరులో ఆడటం బాగుందని సానియా తెలిపింది. సానియాకు 14 ఏళ్లు ఉన్నప...
పొట్టి ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైలే వేరు. తనదైన బ్యాటింగ్ తో 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్ లో అతడు చేసిన ఇన్నింగ్స్ అసాధారణమైన ప్రదర్శనే. సూర్య చెలరేగి ఆడుతుంటే క్రీడాభిమానులు పండుగ చేసుకున్నారు. అందులో సిక్సర్లతో చెలరేగిపోయి అత్యధిక పరుగులు సాధించిన సూర్య ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2022 సంవత్సరానికి గాను టీ20 క్రికెటర్ ఆఫ...
స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. అయితే హాజరైన కొద్ది మంది బంధుమిత్రులు, ప్రముఖులు నూతన దంపతులకు ఊహించని రీతిలో బహుమతులు ఇచ్చారంట. పెళ్లి సందర్భంగా అతిథులు కొత్త జంటకు ఖరీదైన ఫ్లాట్, వాచ్ లు, వాహనాలు, ఆభరణాలు ఇచ్చారని సమాచారం. సిన...
క్రికెట్ లో మహిళలకు విశేష ప్రాధాన్యం కల్పించేందుకు బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించనుంది. ఐపీఎల్ మాదిరి మహిళల కోసం నిర్వహిస్తున్న లీగ్ కు బీసీసీఐ ‘మహిళల ప్రీమియర్ లీగ్’ (Women’s Premier League-WPL) అనే పేరును ఖరారు చేసింది. ఈ లీగ్ లో ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలంతో బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. ఐపీఎల్ కు మించిన దానికన్నా అధిక ఆదాయం లభించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించార...
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్గా మారాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్లో సిరాజ్ నంబర్వన్గా నిలవడం ఇదే తొలిసారి.సిర...
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ నిన్న జరిగిన తుది మ్యాచ్ లో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్లో జరిగిన రెండో వన్డేలో ఓడిన తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయిన కివీస్ రెండోస్థానానికి పడిపోయింది. దీంతో ఇంగ్లండ్కు టాప్ ప్లేస్ దక్కింది. మూడో వన్డేకు ముందు ...
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. గంగూలీ బయోపిక్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ గుంగూలీకి ఉంది. తన అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా గంగూలీ పిలిపించుకుంటాడు. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్...
మూడో వన్డేలో కూడా టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యం చేధించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. తొలి ఓవర్లోనే హర్థిక్ పాండ్యా ఫిన్ అలెన్ను పెవిలియన్కు పంపించాడు. డివాన్ కాన్వే, హెన్రీ నికొలాస్ జోడి నిలకడగా ఆడింది. వారిద్దరూ 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుల్లీప్ యాదవ్కు నికొలాస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్...
మూడో వన్డేలో కివీస్ ముందు టీమిండియా భారీ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీరవిహారం చేశారు. సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రోహిత్, గిల్ ఔటయినా తర్వాత ఎక్కువ సేపు నిలదొక్కుకోలేదు. కోహ్లీ 36 పరుగులు చేసి వెనుదిరిగాడు. హర్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు. 54 పరుగుల వ్యక్తి...
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మూడో వన్డేలో సెంచరీలతో కదంతొక్కారు. ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్లో కివీస్ బౌలర్లపై రోహిత్- గిల్ ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో శుభ్మన్ గ...
ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీ20 తర్వాత వన్డే మ్యాచుల్లో భారత్ మొదటి స్థానంలోకి చేరుకోనుంది. అంతేకాకుండా వన్డే చరిత్రలోనే కివీస్ పై టీమిండియా మూడోసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్ల క్రితం 2010లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో టీమ...
IND vs NZ 3rd ODI: నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా ఈ మధ్యనే శ్రీలంక టీమ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుపై రెండు మ్యాచ్ లను గెలిచింది. ఇక మూడో […]