భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. గంగూలీ బయోపిక్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ గుంగూలీకి ఉంది. తన అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా గంగూలీ పిలిపించుకుంటాడు. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్...
మూడో వన్డేలో కూడా టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యం చేధించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. తొలి ఓవర్లోనే హర్థిక్ పాండ్యా ఫిన్ అలెన్ను పెవిలియన్కు పంపించాడు. డివాన్ కాన్వే, హెన్రీ నికొలాస్ జోడి నిలకడగా ఆడింది. వారిద్దరూ 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుల్లీప్ యాదవ్కు నికొలాస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్...
మూడో వన్డేలో కివీస్ ముందు టీమిండియా భారీ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీరవిహారం చేశారు. సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రోహిత్, గిల్ ఔటయినా తర్వాత ఎక్కువ సేపు నిలదొక్కుకోలేదు. కోహ్లీ 36 పరుగులు చేసి వెనుదిరిగాడు. హర్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు. 54 పరుగుల వ్యక్తి...
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మూడో వన్డేలో సెంచరీలతో కదంతొక్కారు. ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్లో కివీస్ బౌలర్లపై రోహిత్- గిల్ ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో శుభ్మన్ గ...
ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీ20 తర్వాత వన్డే మ్యాచుల్లో భారత్ మొదటి స్థానంలోకి చేరుకోనుంది. అంతేకాకుండా వన్డే చరిత్రలోనే కివీస్ పై టీమిండియా మూడోసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్ల క్రితం 2010లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో టీమ...
IND vs NZ 3rd ODI: నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా ఈ మధ్యనే శ్రీలంక టీమ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుపై రెండు మ్యాచ్ లను గెలిచింది. ఇక మూడో […]
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోర్టు షాకిచ్చింది. షమీ భార్య హసిన్ జహాన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ వ్యవహారంలో అలీపూర్ జిల్లా కోర్టు షమీ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ కు నెలవారీ భరణం కింద రూ.1 లక్ష 30 వేలు చెల్లించాలి. అందులో కూడా రూ.50 వేలను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగాను, ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె […]
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ తరుణంలో పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వ...
సినీ తారల క్రికెట్ ఫిబ్రవరి 26న జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్ తారల మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. కెసెంట్ క్రికెట్ కప్ (సీసీసీ) పోటీలు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈసారి ‘సే టు నో డ్రగ్స్’ అనే అంశంపై సినీ తారలు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వాహకులు అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్ లోని హోటల్ హ్యాత్ ప్లేస్ లో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, స...
హాకీ వరల్డ్ కప్ లో భారత్ పరాజయం పాలైంది. భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరలేకపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. మ్యాచ్ ముగిసే సమయానికి భారత స్కోర్ 3-3తో సమంగానే ఉన్నప్పటికీ పెనాల్టీ షూటవుట్ లో విఫలమైంది. పెనాల్టీ షూటవుట్ లో భారత్ 4-5 తేడాతో ఓడింది. షూటవుట్లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ ను మిస్ చేశారు. దీంతో భారత్ […]
అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో ఓడిన టీమిండియా తాజాగా శ్రీలంకపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ పోరులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక చేసిన 60 పరుగుల లక్ష్యాన్ని 7.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో సౌమ్య […]
డబుల్స్ లో గెలుపు సాధిస్తుందనుకున్న సానియా జోడి షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ నుంచి సానియా- అనా డానిలీనా జోడీ వెనుతిరిగింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇండో-కజఖ్ జోడి చేతిలో ఓటమిపాలైంది. దీంతో సానియా జోడీకి స్లామ్ టైటిల్ ఆశలు దాదాపు ఆవిరయ్యాయనే చెప్పొచ్చు. ఇకపోతే మిక్స్డ్ డబుల్స్ పైనే ఆశలు పెట్టుకుంది. అందులో కూడా సానియా జోడి టైటిల్ నెగ్గడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. మిక్స్డ్ డబుల్స...
భారత అగ్రశ్రేణి ఆటగాడు కేఎల్ రాహుల్ సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ప్రేయసి మెడలో ముచ్చటగా మూడు ముళ్లు వేయనున్నాడు. వీరి వివాహానికి మహారాష్ట్రలోని ఖండాలలో ఉన్న తనకు కాబోయే మామ సునీల్ శెట్టి ఫామ్ హౌజ్ ముస్తాబైంది. వివాహానంతరం బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. వివిధ రంగాల ప్రముఖులు ఈ వివాహ వేడుకకు తరలిరానున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతి...
టీమిండియా రెండో వన్డేలోనూ విజయం సాధించింది. హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్ అదే జోరు కొనసాగించింది. భారత బౌలర్లు కివీస్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ బ్యాటర్లను ఆలౌట్ చేశారు. మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. కివీస్ 108 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లు షమీ, హార్థిక్ పాం...
టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్పూర్లోని శివాజీ నగర్కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను...