అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు, పూణే,హైదరాబాద్ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు 11 జట్లతో పోటీ పడుతున్నఇండియన్ సూపర్ లీగ్…మొదటి మ్యాచ్ కొచ్చిలో ప్రారంభం కానుంది. PKL, ISL రెండు మ్యాచులు రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభం కానున్నాయి. అభిమానులు స్టా...
టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా… ఇటీవల వరసగా గాయాలపాలైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా బుమ్రాని టీ20 వరల్డ్ కప్ కి దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా.. తాను టీ20 వరల్డ్ కప్ కి దూరం కావడం పట్ల బుమ్రా తాజాగా స్పందించాడు. తన బాధను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ కి దూరమైనందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పాడు. తాను గాయం నుంచి త్వరగా కోలుకోవ...
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ 9వ సీజన్ అక్టోబర్ ఏడు నుంచి మొదలుకానుంది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. బెంగళూరు, పూణే,హైదరాబాద్ మూడు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. అభిమానులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్స్టార్లో ఈ పోటీలను లైవ్ లో చూడవచ్చు. మషల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో Vivo ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు మొదటి షెడ్యూల్ను ప్రకటించారు. మొదటి రోజు దబాంగ్ ఢిల్ల...
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో T20Iలో భారత్ 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుపై టీమిండియా T20 సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గౌహతిలో జరిగిన ఈ మ్యాచులో ఇండియా తొలత ఆటకు దిగి మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక చేధనకు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు 20 ఓవర్లలో 3 వికెట్ల [&hell...
టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వెన్ను గాయంతో… టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా దూరమయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు అయినా..బుమ్రా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ వరల్డ్ కప్ కి బుమ్రా దూరమవ్వడం… టీమిండియా కి పెద్ద నష్టమనే చెప్పాలి. బుమ్రాకు సర్జరీ అవసరమా లేదా అన్నదానిపై నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోలు ఓ నిర్ణయం తీసుకో...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్ కార్తీక్ తో ప్రవర్తించిన తీరును తమకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…ఒక సందర్భంలో హెల్మెట్ లేని దినేశ్ కార్...
టీ20 లో భాగంగా వచ్చే ఆదివారం ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జింఖానా స్టేడియంలో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరగడం గమనార్హం. ఈ క్రమంలోనే అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆ లాఠీ చార్జి సందర్భంగా ఓ మహిళ మృతి చెందినట్లు, మరో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చినా తట్టుకోలేం.. ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అందుకు ఆయన ఇటీవల చేసిన పనులే నిదర్శనం.. మొన్నటికి మొన్న కోపంతో.. దినేష్ కార్తీక్ మెడ పట్టుకున్న రోహిత్… నిన్న ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… హైదరాబాద్ వేదికగా… ఆసీస్, టీమిండియాలో పోటీ పడిన సంగతి తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప...
ఆసియా కప్ 2022లో టీమిండియా తిప్పలు తప్పడం లేదు. ఎంత హైస్కోర్ చేసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. అయితే… అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. భారత మహిళా జట్టు మాత్రం రికార్డు విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు. కాంటెర్బరీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 88 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిం...
ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసి...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసుకుందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా వారు విభిన్న శైలిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మూస పద్దతిలో అన్ని పార్టీల మాదిరి కాకుండా… ప్రజలను ఆకర్షించడానికి ముందు… సెలబ్రెటీలను ఆకర్షించే పని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్, నితిన్ లను కలవగా,… ప్రభాస్ ని కూడా కలవనున్నట్లు వార్తలు వచ్చాయ...
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అమిత్ షా… తన కుమారుడికి అత్యున్నమైన పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించననున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. బీసీసీఐ రాజ్యంగ సవరణకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం అనుమతి ఇవ్వడంతో జై షా, గంగూలీలు తమ పదవుల్లో కొనసాగేంద...
టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. ఏదో ఒక్క ఫార్మాట్ కాకుండా… అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఉతప్ప.. 2006లో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఆయన చాలా ఫార్మాట్లలో ఆడి.. అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన చివరగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం గమనార్హం. అయితే&...
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతలా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి.. తాను టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటీవల టీమిండియా యువ క్రికెటర్ పంత్ ని వివాదంలోకి లాగి.. ఆ తర్వాత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. కాగా.. తాజాగా ఈ విషయంలో ఆమె కాస్త […]
ఆసియాకప్ 2022 ముగిసింది. ఈ సిరీస్ లో ఇండియా సెమీ ఫైనల్స్ కి కూడా చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది. ఈ సిరీస్ ని శ్రీలంక చేజిక్కించుకుంది. కాగా… ఇది ముగియగానే… టీ20 వరల్డ్ కప్ కి అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ లో ఆడబోయే టీమిండియాను తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 16 నుంచి ఈ వరల్డ్కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్కప్ టీమ్లోకి పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హ...