విపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యాయి. మీ కన్నా ఆస్ట్రేలియా నేతలు నయం అన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి రామని చెప్పడంతో ఈ మేరకు కామెంట్స్ చేశారు.
మోదీతో మీకు అవసరం ఉంది.. కాబట్టి వెళ్తామంటున్నారు. అసలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎలా చెబుతారు?’‘విలువల గురించి సీఎం జగన్ మాట్లాడడం హాస్యస్పదంగా ఉంది..
'నా గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు గురించి నేను చెప్పలేను అని చెప్పాను. కానీ ఆ టీవీ చానల్ వాళ్లు చెప్పడంతోనే అన్నాను. అంతే. నన్ను తప్పుగా భావించండి. క్షమించండి. మీ అందరి ఆదరాభిమానులతో ఇంతకు చేరాను. మాట జారితే క్షమించండి’ అని గంగవ్వ తెలిపింది.
వివేకా హత్య కేసులో ఎంపీ అనివాశ్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదు. అరెస్ట్ ను అడ్డుకోవడానికి సీఎం జగన్ ఎంతదాకైనా వెళ్తాడు. హత్య చంద్రబాబు హయాంలో జరిగింది. ఆనాడే అవినాశ్ ను అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు.
ప్రజల మధ్యకు వెళ్తున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. రోడ్లు, నీళ్లు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు నిలదీస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు.
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం తీవ్ర వివాదం రేపుతోంది. రాష్ట్రపతి ఆ భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతి లేని ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు కేటీఆర్(KTR) అమ్మారని, ప్రైవేటు కంపెనీలకు మరికొన్ని అప్పగించారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకూ కూడా అన్నీ అక్రమాలే జరిగాయన్నారు.
త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి గంగూలీ(Sourav Ganguly) అంబాసిడర్ గా ఉండటం గర్వించదగ్గ విషయమని త్రిపుర సీఎం మాణిక్ సాహాManik Saha ) అన్నారు.
ఇళ్ల పంపిణీకి సంబంధించి సీఎం కేసీఆర్(CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, గృహలక్ష్మి పథకానికి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు.
సీఎం జగన్ పైనే 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా దోచుకుంటున్నాయని చింతామోహన్ (Chinta Mohan) ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుంది. రానున్న ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేస్తా.
సాధారణ వ్యక్తిలా లారీలో కూర్చుని దాదాపు 50 రిలో మీటర్ల మేర ప్రయాణం చేశారు. ఇది అసలైన మన్ కీ బాత్ అని చెబుతూ ఈ యాత్ర చేపట్టారు. అనంతరం అంబాలాలో లారీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ(BJP) గద్దెదించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. విపక్షాల ఐక్యత ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో నితీష్ కుమార్(Nitish kumar) నిమగ్నమయ్యారు.