మహానాడు(Mahanadu)లో చంద్రబాబు(Nara Chandrababu Naidu) మాట్లాడుతూ..ప్రజలతో అనుసంధానం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించి విజయం సాధించాలన్నారు.
పేదలకు భూ పంపిణీ చేస్తుంటే, సమాధులకోసమా అంటూ చంద్రబాబు హేళన చేస్తున్నాడని, ఆ దిగజారుడు మాటలు మాట్లాడే టీడీపీ నేతలను అదే భూమిలో పాతిపెట్టాలని మంత్రి రోజా మండిపడ్డారు.
జాతీయ ప్రయోజనాల దృష్య్టా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సంబరంగా చేసుకుంటా. అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ షెడ్యూల్ లో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తా’
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మహానాడు కార్యక్రమంపై ఏపీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) సభా వేదికపైన సమాధి చేస్తారని తెలిపారు. ఎన్టీఆర్ (NT Rama Rao) బతికి వస్తే అదే జరుగుతుందని పేర్కొన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై ఆయన మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకుల తీ...
మహానాడులో చేదు ఘటనలు, అపశ్రుతి చోటుచేసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు కోరుకుంటున్నాయి. వారికి అవకాశం ఇవ్వకుండా మరిన్ని సౌకర్యాలు టీడీపీ నాయకులు కల్పిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని నాడు ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ కు చెబితే న్యాయం చేస్తామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా మాకు న్యాయం జరగడం లేదు.
ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.
ఇన్ని రోజులు భవనం కొనసాగుతోంది. అసలు కొత్త భవనం నిర్మించాల్సిన పనే లేదు. ఇదంతా పనికిమాలింది. రాష్ట్రపతిని పిలవకుండా ప్రారంభించడం దారుణం. ఏం సాధిస్తున్నారు?.