దర్గాలు, ఆలయాలు తొలగించకుండా రహదారి విస్తరణ చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చౌరస్తాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించాలనుకోవడం ఎంతవరకు న్యాయం?
తన కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ప్రతిపక్షాల ఐక్యత పార్టీ బలోపేతానికి కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈసారి బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) పాత్ర చాలా కీలకమని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది. తన తొమ్మిదేళ్ల ప్రయాణంలో, మహిళల హక్కులు, రక్షణకు ప్రాధాన్యత కల్పించారు. 2014లో ప్రధాని మోడీ(PM modi) అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత(safety of women) కోసం అనేక చట్టాలను రూపొందించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన అంశాలు, పొలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారని తెలిసింది.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ పాల్గొనకపోవడంతో తారక్కు ఆర్టీవీ థ్యాంక్స్ చెప్పారు. లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని చెప్పే టీడీపీ నేతలకు ఆయన్ని పూజించే హక్కు లేదన్నారు.
కొత్త పార్లమెంట్ భవనం.. కేవలం బిల్డింగ్ కాదని ప్రధాని మోడీ అన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం అని చెప్పారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆర్జేడీ శవపేటికతో పోల్చింది. దీనికి బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మెగాసార్ట్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
పాత పార్లమెంట్లో తొలి అడుగు పెట్టింది తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణ రెడ్డి. అప్పటి ప్రధాని నెహ్రూ చొరవతో పాదం మోపారు.
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ ఏర్పాటు చేశారు. స్పీకర్ చైర్ వద్ద సెంగోల్ను ప్రధాని మోడీ ఉంచారు.