వచ్చే తొమ్మిది నెలల పాటు కష్టపడి పని చేసి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించినట్లు సమాచారం. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
ములుగు జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథొడ్ తదితరులు ఉన్నారు.
ఎట్టకేలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivasareddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. ఇద్దరివీ కీలక బాధ్యతలే.. ఇతర నాయకులకు మార్గదర్శకంగా వుండాల్సిన ఆ నేతలిద్దరూ తమ మధ్యనున్న విభేదాలను అనుకోకుండానే బయట పెట్టుకుంటున్నారు