చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.21.18 కోట్ల వ్యయంతో 516 ఆటోలను కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు ఆటోలను అందజేయనుంది.
వచ్చే తొమ్మిది నెలల పాటు కష్టపడి పని చేసి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించినట్లు సమాచారం. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
బీఆర్ఎస్ (BRS) పార్టీలోకి మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్తో పాటు పలువురు నేతలు చేరారు.
నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
లక్నో కోర్టులో కాల్పులు కలకలం రేపాయి. కోర్టు ఆవరణలో కొందరు దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవా అక్కడికక్కడే చనిపోయాడు.
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.
ములుగు జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథొడ్ తదితరులు ఉన్నారు.
మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ (BJP) తెలంగాణపై మరింత ఫోకస్ పెంచింది
ఎట్టకేలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivasareddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ అమరవీరుల స్థూప రూపకర్త యాదగిరికి ఇంతవరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు
బీజేపీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 15 రోజుల్లో సంచలన వార్త వింటారని మరో బాంబ్ పేల్చారు.
ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. ఇద్దరివీ కీలక బాధ్యతలే.. ఇతర నాయకులకు మార్గదర్శకంగా వుండాల్సిన ఆ నేతలిద్దరూ తమ మధ్యనున్న విభేదాలను అనుకోకుండానే బయట పెట్టుకుంటున్నారు
కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్ (Sacin pailaṭ) ఆధ్వర్యంలో నూతన పార్టీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి