• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

పుష్కర కాలంలో 4 పార్టీలు మారాడు, కేసీఆర్ లెక్కలేమిటో?

కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌‍లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల...

January 2, 2023 / 09:17 PM IST

బాలకృష్ణ-పవన్ ఫ్యాన్స్ రచ్చ, పొత్తులపై ప్రభావం!?

ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఒక్కటయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఓటీటీ ఆహాలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం పొత్తుకు మరింత సానుకూలత ఏర్పడిందని చెప్పేందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహంతో పొత్తు ప్రయత్నాలపై మొదటికే మో...

January 2, 2023 / 07:43 PM IST

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం… కొడాలి నాని రియాక్షన్ ఇదే..!

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.  ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముత...

January 2, 2023 / 07:21 PM IST

ఏపీలోని 175 సీట్లలో పోటీ, పోలవరంను కేసీఆర్ పూర్తి చేస్తారు

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆం...

January 2, 2023 / 07:14 PM IST

బీఆర్ఎస్ ఏపీలో అధికారంలోకి వస్తే… రావెల కిశోర్ బాబు షాకింగ్ కామెంట్స్..!

బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను  తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర...

January 2, 2023 / 07:06 PM IST

దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి, అసంతృప్తి చల్లారినట్లేనా?

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది. నిన్నటి వరకు నిర్లిప్తంగా, సీనియర్లు-జూనియర్లు అంటూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనిపించిన హస్తం పార్టీ సోమవారం జోరుమీద కనిపించింది. సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు రావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ...

January 2, 2023 / 06:57 PM IST

కేసీఆర్ పవన్‌కు గండి కొడతారా?

కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్‌కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...

January 2, 2023 / 05:33 PM IST

యమరథంతో బాబు రాక, కట్టడి చేయాలి: కొడాలి నాని

యమరథంతో బాబు, డీజీపీ కట్టడి చేయాలి: కొడాలి నాని, బీఆర్ఎస్‌పై ఏమన్నారంటే గుంటూరులో టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రచార యావ కారణంగా నిన్న కందుకూరులో 8 మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు.. మొత్తం పదకొండు మంది చనిపోయారని మంత్రులు కొడాలి నాని సోమవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపేస్తున్నాడన్నారు. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారన...

January 2, 2023 / 05:27 PM IST

ఎన్నారై ఉయ్యూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా?

చంద్రబాబు సభ: ఎన్నారై ఉయ్యూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా? టీడీపీ సభలో వారంలోపే మరో దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్ అందజేతలో తొక్కిసలాట చోటు చేసుకొని, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. అంతకుముందు కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ దార...

January 2, 2023 / 05:23 PM IST

నా ఫోన్ హ్యాక్ చేస్తున్నారు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!

తన ఫోన్ ని ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆపిల్ సంస్థ తనకు హెచ్చరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ...

January 2, 2023 / 05:02 PM IST

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్….!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల నిధుల స‌మ‌స్య‌ల‌పై రాజీవ్ గాంధీ పంచాయ‌తీ రాజ్ సంఘ‌ట‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాచౌక్ లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం పోలీసుల అనుమ‌తులు కోర‌గా, నిరాక‌రించారు. పోలీసులు అనుమ‌తులు నిరాక‌రించిన‌ప్ప‌టికీ, స‌మ‌స్య‌ల‌పై ధ‌ర్న...

January 2, 2023 / 02:30 PM IST

జగన్ రూల్… పది నిమిషాలు ఆలస్యమైనా జీతాలు కట్…!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇక‌పై ఉద్యోగులు విధుల‌కు ప‌దినిమిషాలు ఆల‌స్య‌మైనా వేత‌నాల్లో కోత‌లు విధించాల‌ని నిర్ణ‌యించింది. కార్యాల‌యాలకు ఖ‌చ్చిత‌మైన స‌మయానికి హాజ‌రుకావాల‌ని, ప‌దినిమిషాల కంటే ఎక్కువ ఆల‌స్య‌మైతే జీతాల్లో కోత‌లు విధిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది...

January 1, 2023 / 10:04 PM IST

బొండా ఉమ కు… దేవినేని అవినాష్ వార్నింగ్…!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడ...

December 30, 2022 / 08:37 PM IST

సర్పంచుల డబ్బులను డ్రా చేసుకున్నారు… హరీష్ రావుపై ఈటల కామెంట్స్..!

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై  బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు.  కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను  కన్విన...

December 30, 2022 / 06:54 PM IST

ఈ రాష్ట్రం కాకపోతే.. ఆ రాష్ట్రం, ఈ భార్య కాకపోతే.. ఆ భార్య… జగన్ సెటైర్లు….!

ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...

December 30, 2022 / 06:34 PM IST