• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

ఈ రాష్ట్రం కాకపోతే.. ఆ రాష్ట్రం, ఈ భార్య కాకపోతే.. ఆ భార్య… జగన్ సెటైర్లు….!

ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...

December 30, 2022 / 06:34 PM IST

సీఎం జగన్ కి మరోసారి లేఖ రాసిన ముద్రగడ..!

సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. వారంలో ఇది రెండో లేఖ కావడం గమనార్హం. ఈ లేఖలో ఆయన దళితుల పదవులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానం గురించి ఆలోచన చేయాలని కోరారు.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని ముద్రగడ కోరారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎంకు ముద్రగడ...

December 30, 2022 / 06:27 PM IST

అలాంటి వాళ్లని మా పార్టీ అస్సలు క్షమించదు…నాగబాబు..!

ఇటీవల జనసేన పార్టీ నేత అని చెప్పుకుంటూ తిరుగుతున్న  రఘవరావు ఓ బాలికను వేధించిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. అయితే… అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన క్లారిటీ ఇచ్చింది.  కాగా… ఈ విషయంపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమ...

December 30, 2022 / 06:10 PM IST

చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కందుకూరు లో చంద్రబాబు నిర్వహించిన సభలో  తొక్కిసలాట జరిగి  దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై కేఏ పాల్ స్పందించారు.  ఈ దుర్ఘటన పై కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్ర...

December 29, 2022 / 11:30 PM IST

అతను మా పార్టీ కాదు.. జనసేన..!

జనసేన పార్టీకి చెందిన ఓ  వ్యక్తి బాలికను వేధించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… అతను తమ పార్టీకి చెందిన వాడు కాదని.. అతను వైసీపీ నేత అంటూ.. ఆపార్టీ ప్రకటించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… మైనర్ బాలిక తనని ప్రేమించాలంటూ జనసేన నేతగా చెప్పుకుంటున్న రాఘవరావు వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలి వయసున్న ఓ బాలిక...

December 29, 2022 / 11:27 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్లే ఇదంతా… రోజా ఫైర్..!

నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో  బాధపెట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. చిన్న ఇరుకైన సందులో సభ పెట్టడం వల్లే…ఈ ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. ఇరుకైన సందులో పెట్టి.. ఎక్కువ మంది జనం వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆ...

December 29, 2022 / 11:24 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ స్టంటే వారి ప్రాణాలు తీసింది.. కొడాలి నాని…!

నెల్లూరు జిల్లా కుందుకూరు లో నిర్వహించిన చంద్రబాబు సభ విషాదం నింపింది. సభ సమయంలో తొక్కిసలాట జరిగి.. దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఈ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే… వారంతా ప్రాణాలు కోల్పోయారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వ...

December 29, 2022 / 06:50 PM IST

కందుకూరు ప్రమాదం.. మృతులకు పోస్టుమార్టం పూర్తి, మోదీ సంతాపం .!

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా 8మంది కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కాగా… వారి మృత‌దేహాల‌కు ఈరోజు ఉద‌యం ఆరు గంట‌ల నుండి పోస్ట్‌మార్టం మొద‌లు పెట్టి పూర్తి చేశారు. ప్ర‌త్యేక వైద్య బృందాల నేతృత్వంలో పోస్ట్‌మార్టం జ‌రిగింది. ఇప్ప‌టికే మృతి చెందిన వారి బంధువులు ఏరియా వైద్య‌శాల‌కు చేరుకొని...

December 29, 2022 / 05:57 PM IST

చంద్రబాబు సభలో అపశృతి..8మంది కార్యకర్తలు మృతి…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందకూరు లో నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకుంది. దాదాపు 8మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆయన సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో… తోపులాట జరిగింది. ఈ క్రమంలో… కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడిపోయారు.  దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి గాయపడిన వారిని  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ...

December 29, 2022 / 04:22 PM IST

దాసోజుకు పదవి దక్కేనా? ఎన్నికల ముందు కేసీఆర్‌కు ఇదో పెద్ద చిక్కే!

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడిందా? పదవుల అంశం ఆయనను చిక్కుల్లో పడేస్తుందా? ఎంతమంది ఆశావహులను సంతృప్తి పరుస్తారు, పదవి రానివారు పక్కకు వెళ్లకుండా వారిని బుజ్జగించే పరిస్థితి పార్టీలో నెలకొన్నదా? ఇదంతా ఎందుకు అంటున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో పద...

December 29, 2022 / 04:17 PM IST

కిషన్ రెడ్డిపై తలసాని సీరియస్…!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన… కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.  కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అమావాస్యకు పున్నమికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారని, కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణ కు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని...

December 28, 2022 / 07:09 PM IST

మోదీజీ.. మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలి.. రాహుల్ గాంధీ..!

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించి… అస్వత్తకు గురయ్యారు.  ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ప్రధాని మోదీ కూడా వెళ్లారు. కాగా… ఈ విషయం తెలియగానే… రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ట్విట్టర్ వేదికగా… మోదీ తల్లిగారు కోలుకోవాలని ఆకాంక్షించారు. తల్లి, కొడుకు మధ్య ప్రేమ, ఆప్యాయతలు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఆయన ట్వీట్ చే...

December 28, 2022 / 07:02 PM IST

పవన్‌తో వెళ్లి, బాబుకు ఊడిగం చేస్తారా: కాపులపై అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, కాపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జనసేనాని ఊడిగం చేస్తున్నారన్న ఆయన, అతని వెంట వెళ్లి ఊడిగం చేయండని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కలిసి కాపులను మోసం చేస్తున్నారని, పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ ఊడ...

December 28, 2022 / 07:06 PM IST

రేవంత్ రెడ్డి సొంత ఛానల్, ఎందుకంటే?

రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగి...

December 28, 2022 / 06:46 PM IST

ప్రధాని మోదీతో… ముగిసిన సీఎం జగన్ సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయ­సాయిరెడ్డి, పార్ట...

December 28, 2022 / 07:03 PM IST