• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

అతను మా పార్టీ కాదు.. జనసేన..!

జనసేన పార్టీకి చెందిన ఓ  వ్యక్తి బాలికను వేధించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… అతను తమ పార్టీకి చెందిన వాడు కాదని.. అతను వైసీపీ నేత అంటూ.. ఆపార్టీ ప్రకటించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… మైనర్ బాలిక తనని ప్రేమించాలంటూ జనసేన నేతగా చెప్పుకుంటున్న రాఘవరావు వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలి వయసున్న ఓ బాలిక...

December 29, 2022 / 11:27 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్లే ఇదంతా… రోజా ఫైర్..!

నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో  బాధపెట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. చిన్న ఇరుకైన సందులో సభ పెట్టడం వల్లే…ఈ ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. ఇరుకైన సందులో పెట్టి.. ఎక్కువ మంది జనం వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆ...

December 29, 2022 / 11:24 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ స్టంటే వారి ప్రాణాలు తీసింది.. కొడాలి నాని…!

నెల్లూరు జిల్లా కుందుకూరు లో నిర్వహించిన చంద్రబాబు సభ విషాదం నింపింది. సభ సమయంలో తొక్కిసలాట జరిగి.. దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఈ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే… వారంతా ప్రాణాలు కోల్పోయారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వ...

December 29, 2022 / 06:50 PM IST

కందుకూరు ప్రమాదం.. మృతులకు పోస్టుమార్టం పూర్తి, మోదీ సంతాపం .!

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా 8మంది కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కాగా… వారి మృత‌దేహాల‌కు ఈరోజు ఉద‌యం ఆరు గంట‌ల నుండి పోస్ట్‌మార్టం మొద‌లు పెట్టి పూర్తి చేశారు. ప్ర‌త్యేక వైద్య బృందాల నేతృత్వంలో పోస్ట్‌మార్టం జ‌రిగింది. ఇప్ప‌టికే మృతి చెందిన వారి బంధువులు ఏరియా వైద్య‌శాల‌కు చేరుకొని...

December 29, 2022 / 05:57 PM IST

చంద్రబాబు సభలో అపశృతి..8మంది కార్యకర్తలు మృతి…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందకూరు లో నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకుంది. దాదాపు 8మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆయన సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో… తోపులాట జరిగింది. ఈ క్రమంలో… కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడిపోయారు.  దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి గాయపడిన వారిని  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ...

December 29, 2022 / 04:22 PM IST

దాసోజుకు పదవి దక్కేనా? ఎన్నికల ముందు కేసీఆర్‌కు ఇదో పెద్ద చిక్కే!

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడిందా? పదవుల అంశం ఆయనను చిక్కుల్లో పడేస్తుందా? ఎంతమంది ఆశావహులను సంతృప్తి పరుస్తారు, పదవి రానివారు పక్కకు వెళ్లకుండా వారిని బుజ్జగించే పరిస్థితి పార్టీలో నెలకొన్నదా? ఇదంతా ఎందుకు అంటున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో పద...

December 29, 2022 / 04:17 PM IST

కిషన్ రెడ్డిపై తలసాని సీరియస్…!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన… కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.  కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అమావాస్యకు పున్నమికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారని, కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణ కు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని...

December 28, 2022 / 07:09 PM IST

మోదీజీ.. మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలి.. రాహుల్ గాంధీ..!

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించి… అస్వత్తకు గురయ్యారు.  ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ప్రధాని మోదీ కూడా వెళ్లారు. కాగా… ఈ విషయం తెలియగానే… రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ట్విట్టర్ వేదికగా… మోదీ తల్లిగారు కోలుకోవాలని ఆకాంక్షించారు. తల్లి, కొడుకు మధ్య ప్రేమ, ఆప్యాయతలు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఆయన ట్వీట్ చే...

December 28, 2022 / 07:02 PM IST

పవన్‌తో వెళ్లి, బాబుకు ఊడిగం చేస్తారా: కాపులపై అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, కాపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జనసేనాని ఊడిగం చేస్తున్నారన్న ఆయన, అతని వెంట వెళ్లి ఊడిగం చేయండని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కలిసి కాపులను మోసం చేస్తున్నారని, పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ ఊడ...

December 28, 2022 / 07:06 PM IST

రేవంత్ రెడ్డి సొంత ఛానల్, ఎందుకంటే?

రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగి...

December 28, 2022 / 06:46 PM IST

ప్రధాని మోదీతో… ముగిసిన సీఎం జగన్ సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయ­సాయిరెడ్డి, పార్ట...

December 28, 2022 / 07:03 PM IST

సోము వీర్రాజును పట్టించుకోని కేటీఆర్, తెలంగాణ నేతలు!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ...

December 28, 2022 / 07:02 PM IST

టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి?

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఛైర్మన్ గా  ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. భూమనకు ఆ పదవి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమన ఈ బాధ్యతలను… సంక్రాంతి తర్వాత స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే… ఇప్పటి నుంచే ఆయన పార్టీ నేతలకు మా...

December 28, 2022 / 05:03 PM IST

సీనియర్లకు నో టిక్కెట్ , అప్పటి స్ట్రాటెజీతో చంద్రబాబు ప్లాన్

2019లో వివిధ కారణాలతో ఓటమి నేపథ్యంలో 2024లో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారా? 1999 నాటి ప్రయోగాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? పాతిక సంవత్సరాల క్రితం నాటి స్ట్రాటెజీతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే పాతతరం నాయకులకు, రెండు లేదా అంతకుమించిసార్లు ఓడిపోయిన నేతలకు, ప్రజల్లో మమేకం కాని వారికి ఎలాంటి మొహమాటం ...

December 28, 2022 / 04:23 PM IST

జగన్ పార్టీకి తలనొప్పి, నెల్లూరు వైసీపీలో విబేధాలు

ప్రతిపక్ష టీడీపీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా నెల్లూరు వైసీపీలో విభేదాలు ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. రూప్ కుమార్ ఎమ్మెల్యే అనిల్‌కు బాబాయ్ అవుతారు. అయినప్పటికీ వారి మధ్య పొసగడం లేదు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రూప్ కుమార్ అనుచరుడి భవనం...

December 28, 2022 / 04:17 PM IST