• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

జన్ ఆక్రోశ్ యాత్రపై యూటర్న్ తీసుకున్న బీజేపీ

చైనాలో, వివిధ దేశాల్లో కరోనా పెరుగుతుండటంతో రాజస్థాన్ బీజేపీ తన జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే రద్దు నిర్ణయం ప్రకటన తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి కోవిడ్ నిబంధనలతో యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలతో యాత్ర చేపట్టాలని, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని సూచ...

December 27, 2022 / 01:09 PM IST

ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది…. రఘురామ కృష్ణం రాజు..!

కాపులకు రిజర్వేషన్ల విషయంలో అధికార పార్టీ పై  ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల వర్షం కురిపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించడానికి ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాపులకు రిజన్వేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు.  ఈ విషయంలో కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరాలు చూపించలేదని..కానీ ప్రభుత్వం మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్...

December 23, 2022 / 06:12 PM IST

చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటా… బండి సంజయ్..!

తనని చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటానని…. బీజేపీ సీనియర్ నేత  బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రైతు ద్రోహి కేసీఆర్ అని, యూరియా సబ్సిడీ ఇస్తుంది కేంద్రమేననే వివరాలు చెప్పమని ఆయన అన్నారు. రేపు నిరసనలు ఎందుకు చేస్తున్నారు కుటుంబము మీద ఆరోపణలు వస్తున్నాయని డైవర్ట్ చేసేందుకేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడుతుందని, కేసీఆర్ కుటుంబం మోదీ ని బీజేపీ తిట్టడం పనిగా పెట్టుకున్...

December 22, 2022 / 10:34 PM IST

చంద్రబాబు చెల్లని రూపాయి… హరీష్ రావు..!

చంద్రబాబుని… తెలంగాణలో ఎవరూ పట్టించుకోరని.. ఆయన చెల్లని రూపాయి అని తెలంగాణ  మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు… తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన వ్యక్తి చంద్రబాబు అని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 2018లో పెద్ద కూటమి కట్టి వచ్చిన చంద్రబాబు.. ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుది భ...

December 22, 2022 / 10:30 PM IST

ఆ పరిస్థితే వస్తే… రాజకీయాలకు దూరమౌతాను.. రోజా..!

మంత్రి పదవి దక్కిన తర్వాత… ఎమ్మెల్యే రోజా టీవీ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి రాజకీయాలపై మాత్రమే పెట్టారు. కాగా… ఇటీవల ఆమె… ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా… అందులో షాకింగ్  విషయాలను వెల్లడించారు. తనకు భవిష్యత్తులో కూడా పార్టీ మారనని చెప్పారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితులు ఏర్పడితే… ఏకంగా.. రాజకీయాలకు దూరమౌపోతానని ఆమె స్పష్టం చేశారు. ఇక… ఇటీవల...

December 22, 2022 / 10:23 PM IST

కడప జిల్లాలో జగన్ పర్యటన…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కడప జిల్లా కమలాపురం వెళ్లి అక్కడి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం పులివెందుల కు వెళ్లి కొన్ని కార్యక్రమాల...

December 22, 2022 / 10:19 PM IST

బర్తరఫ్ చేస్తారా, జగన్‌ను ఇరకాటంలో పెట్టిన అంబటి రాంబాబు!

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్‌కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టాయి. పవన్ వ్యాఖ్యలకు తోడు బాధిత కుటుంబం కూడా అవును… మంత్రి అంబటి తమను సగం డబ్బు అడిగారని చెప్పడం గమనార్హం. ఆగస్ట్‌లో ఓ ప్రమాదంలో కొడుకును కోల్పోయిన అనాథ ...

December 23, 2022 / 11:42 AM IST

తెలుగు రాష్ట్రాలు కలవవు, కానీ: చంద్రబాబు, ఆ నేతలకు మళ్లీ ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని బుద...

December 22, 2022 / 06:11 PM IST

మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…!

మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ అని నినదించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ...

December 21, 2022 / 03:55 PM IST

గోళ్లు, వెంట్రుకలు ఇస్తా: కేటీఆర్, రెండేళ్ల తర్వాత ఇవ్వడమా: బీజేపీ

సిరిసిల్లలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీ రామారావు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. అయితే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, సవాల్ విసిరిన ఐదారు నెలల తర్వాత కేటీఆర్ స్పందించడంతో బీజేపీ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, తాను డ్రగ్స్ తీసుకుంటానని గతంలో విమర్శలు చేశారని, తన గోళ్లు, వెంట్రుకలు అడిగారని, అవసరమైతే క...

December 23, 2022 / 11:39 AM IST

బీఆర్ఎస్ లోకి జేడీ లక్ష్మీ నారాయణ..? క్లారిటీ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి ఏపీలో జేడీ పోటీ చేయనున్నారంటూ ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో… ఆ రూమర్స్ పై తాజాగా జేడీ స్పందించారు. విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని అనుకుంటున...

December 22, 2022 / 04:14 PM IST

అందుకే దూరంగా ఉన్నా! కాంగ్రెస్ అధ్యక్షుడితో కోమటిరెడ్డి

నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత (AICC) మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ తీరు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కోమటిరెడ్డి తొలిసారి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పార్టీ తీరు, కార్యకలాపాలపై, నేతల అసంతృప్తిపై ఖర్గే ఆరా...

December 15, 2022 / 12:16 PM IST

పాతబస్తీ కోసం పోరాడేది బీజేపీనే, మద్దతివ్వండి: రాజాసింగ్

పాతబస్తీ ముస్లీంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఓ విజ్ఞప్తి చేశారు. పాతబస్తి ముస్లీంలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదని, వారికి అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. పాతబస్తీకి మెట్రో లైన్ కోసం బీజేపీ దీక్ష చేస్తే అరెస్ట్ చేశారని, ఇది దారుణమన్నార...

December 14, 2022 / 08:06 PM IST

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాదయాత్ర, వైయస్ వారసత్వం మాదే

ఇప్పుడు అంతా పాదయాత్రల కాలం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనవరి 26వ తేదీన పాదయాత్రను ప్రారంభించే అవకాశమున్నట్లు ఆ పార్టీ ఏపీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పాదయాత్ర ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ పాదయాత్ర ద్వారా తమ పార్టీలో పునరుత్తేజం తీసుకు వస్తామని, తిరిగి పుంజు...

December 15, 2022 / 11:45 AM IST

జనవరి నుంచి పెన్షన్ పెంచుతున్న సీఎం జగన్…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేశాడు. పెన్షన్ పెంచేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించిన వారు.. పెన్షన్ విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారు.  రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62.31 లక్షల మంది పెన్...

December 14, 2022 / 06:56 PM IST