Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు.
స్వల్నలోక్ ఫైర్ యాక్సిడెంట్(Swapnalok Fire Accident)పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ఆ కాంప్లెక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తాను నాగార్జున(Nagarjuna)తో తీసిన శివ సినిమా క్లైమాక్స్(Shiva Movie Climax)ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమా చివరలో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స...
Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) బంగ్లాను నూతన మంత్రి అతిషికి (Atishi) కేటాయించారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ నెల 14వ తేదీన అతిషికి లేఖ రాసింది.
Pawan Kalyan : అధికార పార్టీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Group-1 prelims cancel:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ను టీఎస్పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. దీంతోపాటు ఏఈ పరీక్ష (AE Exam), డీఏవో పరీక్షలను రద్దు చేసింది. ఇంతకుముందే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది.
YS Avinash:ఏపీ సీఎం జగన్ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Auto driver call for bandh:ఆటో డ్రైవర్లు (Auto driver) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన (april 30) ఒకరోజు హైదరాబాద్లో (hyderabad) ఆటోలను (auto) నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ (telangana) నూతన సచివాలయ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే.
New dates of 9 exams:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు అన్నీ ఆందోళన బాట పట్టాయి. మొత్తం మూడు పేపర్లు లీక్ కాగా.. మరో రెండు పేపర్లు ప్రవీణ్ (praveen) వద్ద పెన్ డ్రైవ్లో ఉన్నాయని సిట్ (sit) గుర్తించింది. దీంతోపాటు ఏప్రిల్ (april), మే (may) నెలలో జరిగే పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.