ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా బీజేపీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.
భారతదేశ గొప్ప సంపదగా భావించే చరిత్రను వక్రీకరించేందుకు సిద్ధమైంది. విద్యను కాషాయీకరణ చేయడం తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ సిలబస్ లో భారీ మార్పులు చేస్తోంది. 12వ తరగతి సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలు తొలగించారు. దీంతో పాటు హిందీ పుస్తకంలో కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్ లు తొలగించింది.
Raja Singh : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా... బండి అరెస్టుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.
ప్రస్తుతం ఎన్నికల వేళ కేసీఆర్ సూచనతో ఎంఐఎం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకే ఎంఐఎం జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
అవినీతి ప్రభుత్వమైన బీజేపీని సాగనంపేందుకు కన్నడ ప్రజలు చూస్తున్నారని తేలింది. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయనున్నారని సమాచారం.
అపరిక్వత లేని కారణంగా షర్మిల ఆ విధంగా వ్యవహరించిందని తెలుస్తున్నది. వారి సమక్షంలోనే వారిపై విమర్శలు చేయడమంటే దుస్సాహసం కిందకు వస్తుంది. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ఆ తర్వాత రాజకీయాలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి కరీంనగర్ (Karimnagar)లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ కేసు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన స్టేషన్ (Police Station)కు వచ్చేందుకు ససేమిరా అనడంతో బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఈ సమాచారం తెలుసుకున్న బండి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉ...
తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఆశ్రయించారు. తమ ప్రాణానికి హనీ ఉందని.. రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.