తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
MLA Kotam Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇటీవల వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కి ముందే... పార్టీ వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పటి నుండి వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు.
హనుమంతుడు బీజేపీకి స్ఫూర్తి అని, బజరంగ్ బలి వంటి శక్తి ఇప్పుడు భారత్ లో కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
తాను కొత్త పార్టీ పెడుతున్నానంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి కొట్టి పారేసారు.
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పైన మూడోసారి రాళ్ల దాడి జరిగింది.
కౌశిక్ కు లైన్ క్లియర్ చేశారు. రంజీ క్రికెటర్ అయిన కౌశిక్ ఎమ్మెల్యే కావడం ఆశయం. దీనికోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నాడు.
పోలీసులు మిమ్మల్ని కొట్టారా అని న్యాయమూర్తి అడిగారు. దీనికి బండి సంజయ్ ఏసీపీ, సీఐలు కొట్టారంటూ చొక్కా తీసి గాయాలను చూపించారు.
గతంలో రెండు సార్లు ప్రధాని పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగినా ఈసారి ప్రధాని పర్యటన తప్పక ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుబట్టారు.
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు పలకడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, తన మనసు గాయపడిందన్నారు నటుడు ప్రకాశ్ రాజ్.
రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.
తాము ఎవరికీ భయపడేది లేదని బీజేపీ నాయకుడు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు.
పదో తరగతి కొశ్చన్ పేపర్ లీకేజీ ఇష్యూపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రమాదం తప్పింది.
పదో తరగతి హిందీ పేపర్ లీక్కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్లో మాట్లాడారు. ఈటల రాజేందర్కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.