Manish Sisodia : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రధాని ని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని మనీశ్ సిసోడియా అన్నారు. తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.
YuvaGalam Padayatra: పాదయాత్రలో కళాకారులతో మాట్లాడుతున్న లోకేశ్ (Nara Lokesh) YuvaGalam Padayatra: 800 కిలోమీటర్ల మైలురాయి దాటిన యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ YuvaGalam Padayatra: అల్లుడు లోకేశ్ తో కలిసి సై అంటున్న మామ బాలకృష్ణ (Balakrishna) YuvaGalam Padayatra: అల్లుడు లోకేశ్ పాదయాత్రలో సందడి చేసిన బాలకృష్ణ YuvaGalam Padayatra: పాదయాత్రలో పాల్గొన్న బాలకృష్ణను సన్మానిస్తున్న నాయకులు, అభిమానులు ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరూ నమ్మడం లేదని, చంద్రబాబుతో ఆయనకు కలవాలని ఉంటే ఎవరూ ఆపలేరని మంత్రి ఆర్కో రోజా అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, పార్టీ జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుందని కేంద్ర పెద్దలు సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని సూచించారు.
Vidadala Rajini : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె... స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు.
చెత్తపై కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. మళ్లీ సైకో పాలన వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో చోటికి వెళ్లాల్సి వస్తుంది.
దేశం దాటి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దని కోర్టు సంజయ్ కు హితవు పలికింది. బెయిల్ వెలువడడంతో శుక్రవారం ఉదయం బయటకు వచ్చారు.
పదో తరగతి హిందీ పరీక్ష లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుండి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ చేశారు.
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.
గత ఏడాది హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా తనను అరెస్ట్ చేసి, టార్చర్ చేశారని అమరావతి లోకసభ సభ్యురాలు నవనీత్ రానా... ఉద్దవ్ థాకరేపై మండిపడ్డారు.
వరంగల్ నిట్ లో పవన్ ప్రసంగిస్తున్న సమయంలో భద్రతా వైఫల్యం కనిపించింది. అభిమానులు సభా వేదిక వద్దకు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా అడుగు పెడతాడని ప్రశ్నిస్తోంది. గతంలో మాదిరే మరోసారి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదలీ చోటు చేసుకున్నది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.