Manish Sisodia : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రధాని ని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని మనీశ్ సిసోడియా అన్నారు. తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.
Vidadala Rajini : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె... స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు.
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా అడుగు పెడతాడని ప్రశ్నిస్తోంది. గతంలో మాదిరే మరోసారి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.