అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన జగ్గారెడ్డి దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. దీంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని..
సెక్రటేరియట్ (Secretariat) ప్రారంభోత్సవం వాయిదాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ (KA Paul) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సచివాలయం వాయిదా పడిందన్నారు. అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) రోజున ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ప్రారింభించాలని హైకోర్టు (High Cour) లో న్యాయ పోరాటం చేశామని వెల్లడించారు.
గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.
చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదుకున్నని రాష్ట్రతి (Rashtrath) ద్రౌపది ముర్ము తన చిన్నటి జ్ఞాపకాలను విద్యార్దులతో పంచుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) లోని రమాదేవీ మహిళా యూనివర్సటీ స్నాతకోత్సంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.
ఫిబ్రవరి 12న ముంబైలో కియారా ఫ్యామిలీ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మీర్ లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది
పార్టనర్ స్టోర్ ను వెంటనే తమ సర్వీస్ నుంచి డీ లిస్ట్ చేశామని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఆ కస్టమర్ కు బదులిచ్చారు బ్లింకిట్ యాప్ నిర్వాహకులు. ఇక.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో (telangana budget session) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివిధ అంశాలపై వాడీ వేడిగా డిస్కషన్ జరగుతుంది. కొన్ని సందర్భాల్లో సభలో నవ్వులు కూడా పూయిస్తోంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు (bhatti vikramarka) మంత్రి కేటీఆర్ (minister ktr) ఇచ్చారు. ఆ కౌంటర్తో సభలో ఉన్న సభ్యులను ఒక్కసారిగా నవ్వించింది.
టర్కీ (turkey), సిరియా (syria), భూకంప (earth queake) మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. శిథిలాల కింద నుంచి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య (death toll) 25 వేలు దాటింది.
గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్లడించారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది.
భారత్లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.
మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది
Turkey Earth Quake : టర్కీ భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 25వేల మందికి పైగా ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.